Take a fresh look at your lifestyle.
Browsing Tag

land encroachment

నర్సింగాపూర్ లోని ప్రభుత్వ భూములను రక్షించాలి…. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలి… అదనపు…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నర్సింగాపూర్ లోని ప్రభుత్వ భూములను రక్షించాలని, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా అదనపు కలెక్టర్ రాజగౌడ్ కు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ…

ఎస్ఆర్ఎస్పి కెనాల్ భూమి కబ్జా …

రంగంలోకి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు... కెనాల్ భూమి హద్దులు నిర్ణయించిన రూరల్ తహసీల్దార్ హకీమ్... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో గల SRSP కెనాల్ నర్సింగాపూర్ డబుల్ బెడ్ రూముల నుండి…

ప్రభుత్వ, అసైన్డ్‌ భూములే టార్గెట్‌గా రెచ్చిపోతున్న మట్టి మాఫియా

ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే దర్జాగా తరలింపు చీకటి పడితే చాలు రోడ్లపైకి వస్తున్న మట్టి టిప్పర్ లు, ట్రాక్టర్ లు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పట్టించుకోని సంబంధిత అధికారులు అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్న…

గడి బురుజుల భూముల కబ్జాలపై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు

ప్రజావాణిలో విఎల్టిలను రద్దు చేయాలని కోరిన అఖిలపక్ష, ప్రజాసంఘాల నాయకులు.... కోరుట్ల, ముద్ర; కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక చరిత్ర కలిగిన గడి బురుజులు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ కంఠం, ఆబాదీ భూములపై అక్రమ కబ్జా…

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం (మంత్రాలయం) మాన్య భూముల ఆక్రమణ – తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ యువత…

ముద్ర,‌‌గద్వాల: మంత్రాలయంలో గల శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన అత్యంత విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయని మఠం భూములను కొందరు అక్రమార్కులు రాజకీయ అండదండలతో ఆక్రమించుకుని, సాగు చేయడమే కాకుండా శాశ్వత కట్టడాలు…

చెరువులను కాపాడండి

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : .............................................. మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుగొండ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మోదుగుంట చెరువు భూములపై భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనీ జాతీయ బిసి మహాసభ…

మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడాలి:కౌన్సిలర్ కోరబోయిన సరస్వతీ 

 ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి : మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా చూడాలని మున్సిపల్ కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి అన్నారు. గురువారం జరిగిన ఆందోల్ జోగిపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశములో  12వ వార్డు కౌన్సిలర్…

భూ అక్రమాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులు అరెస్ట్ ​నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు.. కీసర పోలీసుల…

ముద్ర మల్కాజ్గిరి అమాయకుల భూములపై కన్నేసి, నకిలీ పత్రాలతో కాజేయాలని చూసిన భారీ భూకబ్జా ముఠాను కీసర పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ ముఠాలో ఒక ఏఎస్ఐ స్థాయి పోలీసు అధికారి కూడా ఉండటం గమనార్హం. మరణ ధృవీకరణ పత్రాల నుంచి కుటుంబ…

అత్తాపూర్ శివాలయం వద్ద ఉద్రిక్తత.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పడంతో సద్దుమణిగిన పరిస్థితులు ముద్ర ప్రతినిధి, రాజేంద్రనగర్ : శివాలయం భూములను కబ్జా చేస్తున్న అధికారులు స్పందించడం లేదని స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి…

కంచరోని చెరువులో ఆక్రమణలు తొలగింపు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణ మండలం కంచరోని చెరువు శిఖం భూముల ఆక్రమణలు అధికారులు శుక్రవారం తొలగించారు. చెరువు శిఖం భూముల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లాట్ లు ఏర్పాటు చేసి విక్రయించే ప్రయతం చేశారు. సమాచారం అందుకున్న…