Take a fresh look at your lifestyle.
Browsing Tag

Local News

మత్స్యకారుడి ఇంట్లో సీఎం చంద్రబాబు భోజనం- స్వయంగా చేపలు కొని, వండించుకుని తిన్న ముఖ్యమంత్రి!

తుమ్మలపెంటలో ఆత్మీయత.. చేపల మార్కెట్ నుంచి నేరుగా మత్స్యకారుడి ఇంటికి సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుడిలా కింద కూర్చుని భోజనం చేసిన ముఖ్యమంత్రి ముద్ర, కావలి :- నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో ఓ మత్య్సకార కుటుంబం ఇంట్లో…

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ముద్ర, కోరుట్ల; జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన మాడవేణి నవీన్ 25 అనే యువకుడు గత కొన్ని సంవత్సరాల నుండి మానసిక పరిస్థితి బాగాలేక గతంలో పలుమార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు వెంటనే…

ఆర్టీసీ సమ్మెతో ప్రజల ఇక్కట్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటంతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బంది…

బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే దిష్టి బొమ్మ దహనం

ముద్ర, కోరుట్ల, కథలాపూర్; భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనీ తీవ్రవాది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐసీసీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిష్టి బొమ్మను కోరుట్ల భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు…

నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం డివిజన్ కమిటీ ఎన్నికలు.

సూర్యాపేట, ఏప్రిల్ 17 : సూర్యాపేట జిల్లాలో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం డివిజన్ కమిటీ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, కార్యదర్శుల సమక్షంలో ఈ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో అధ్యక్షురాలుగా ఎస్‌.…

నర్సింగ్ కళాశాల సందర్శించిన చైర్పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ నర్సింగ్ కళాశాలను మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ శుక్రవారం సందర్శించారు. కళాశాలలో నెలకొన్న సౌకర్యాలు సమస్యలపై నిరసన తెలిపే కలెక్టర్ దృష్టికి విద్యార్ధినీలు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే…

కార్మికుల ఐక్యతతో మెరుగైన వేతన ఒప్పందం

ముద్ర ప్రతినిధి, మెదక్: సీఐటీయూ చొరవ కార్మికుల ఐక్యమత్యం ద్వారా మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందంపై…

జిల్లా ఆసుపత్రిలో నిలిచిపోయిన ఎక్స్‌రే సేవలు – రోగుల ఆవేదన

ముద్ర ప్రతినిధి- నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా ఎక్స్‌రే యంత్రం పనిచేయకపోవడంతో చికిత్స కోసం వచ్చే సాధారణ రోగులు మాత్రమే…

మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: శుక్రవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పర్యటించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో ఆలస్యం…

పెరుగు తినమన్నందుకు ఇల్లాలు అదృశ్యం: కేపీహెచ్‌బీలో కేసు నమోదు

ముద్ర కూకట్‌పల్లి: తిండి అలవాట్లపై భర్త చేసిన సూచన మనస్తాపానికి గురిచేయడంతో ఓ వివాహిత ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోరకొండకు చెందిన దాసరి శివకుమార్ (21),…