మత్స్యకారుడి ఇంట్లో సీఎం చంద్రబాబు భోజనం- స్వయంగా చేపలు కొని, వండించుకుని తిన్న ముఖ్యమంత్రి!
తుమ్మలపెంటలో ఆత్మీయత..
చేపల మార్కెట్ నుంచి నేరుగా మత్స్యకారుడి ఇంటికి సీఎం చంద్రబాబు
కుటుంబ సభ్యుడిలా కింద కూర్చుని భోజనం చేసిన ముఖ్యమంత్రి
ముద్ర, కావలి :-
నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో ఓ మత్య్సకార కుటుంబం ఇంట్లో…