Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medak District

ధాన్యం సేకరణ వేగం పెరగాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత వేగం పెంచాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు, సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్, పోలీస్, గ్రామీణాభివృద్ధి,…

జనగణన ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియ ప్రారంభం

ముద్ర ప్రతినిధి మెదక్: మెదక్ జిల్లాలో జనగణన ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. స్వీయ గణన ముగిసిన నేపథ్యంలో జిల్లాలోని 1,68,677 ఇళ్లలో వివరాల సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 1,439మంది ఎన్యుమరేటర్లు, ఆరుగురు…

జనగణనలో అందరూ భాగస్వామ్యులు కావాలి ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమన్నారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు మొదటి దశ జనగణనపై…

90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు  జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్

ముద్ర ప్రతినిధి  మెదక్: జిల్లాలో 19206 రైతుల నుండి 90 వేల 685 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్ తెలిపారు. 8326 మంది రైతులకు 96.42 కోట్లు అకౌంట్లో జమ చేశామన్నారు. మెదక్…

జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి సిపిఎం మెదక్ జిల్లా కమిటీ డిమాండ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అదనపు…

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం- కలెక్టర్ ప్రతిమసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: రైతు సంక్షేమంలో భాగంగా మెదక్ జిల్లాలో 533 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ క్రమంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఒక…

కుంటలో మునిగి ఇద్దరు మృతి

చేపలకు వెళ్లి బాలుడు, రక్షించబోయిన మరొకరు... పిల్లికొట్టాల్, వడియారంలో విషాదం ముద్ర ప్రతినిధి, మెదక్: చేపలు పట్టేందుకు వెళ్లిన బాలుడు గల్లంతు కాగా కాపాడబోయిన మరో వ్యక్తి మరణించిన సంఘటన మెదక్ పట్టణ శివారులో గల కుమ్మరి కుంట వద్ద…

ఎస్పీని కలిసిన కొత్త ఏఎస్పీ

ముద్ర ప్రతినిధి, మెదక్:* మెదక్ జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ కుమార్ సింగ్‌ (ఐపీఎస్‌) శుక్రవారం ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు (ఐపీఎస్‌)ను మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ,…

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు -జిల్లా ఉద్యోగుల ఐకాస చైర్మన్ దొంత నరేందర్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవే న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు చేపట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని మెదక్ జిల్లా ఉద్యోగుల ఐకాస చైర్మన్ దొంత నరేందర్…

నిరుపేదల సొంత ఇంటి కల సాకారం ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ మండలం శివాయపల్లి గ్రామంలో శుక్రవారం పండుగ వాతావరణంలో ఇందిరమ్మ గృహాలను…