Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medak

శివాజీకి పూలమాల వేసిన ఎమ్మెల్యే రోహిత్

ముద్ర ప్రతినిధి మెదక్: మెదక్ పట్టణంలో శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా రాందాస్ చౌరస్తాలో గల శివాజీ విగ్రహానికి ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రామాలయం నుండి యువకులు పట్టణంలో ప్రధాన…

వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ కు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతి నరేష్ గౌడ్ ను గురువారం మెదక్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ, ఇతర కార్యక్రమాలలో చేసిన…

నేరాల ఛేదనలో పోలీస్ జాగిలాల సేవలు కీలకం

శిక్షణ పూర్తి చేసుకున్న మెదక్ జిల్లాకు చెందిన పోలీస్ జాగిలాలు ముద్ర ప్రతినిధి, మెదక్: మొయినాబాద్‌లోని ఐఐటీఏలో శిక్షణను పూర్తి చేసుకొని నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో జాగిలాలు పాల్గొన్నాయి. రెండు విభాగాల్లో శిక్షణ పొందిన ఈ జాగిలాల్లో…

గెలుపెవరిది..? పట్టణ పాలకుడెవరు..?

నేడు పుర ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచే మొదలు ఏర్పాట్లు పూర్తి గెలుపుపై ధీమా ఇప్పటికే సగం మంది క్యాంపులో.. అన్ని పార్టీలు విప్ జారీ చేసేందుకు రెడీ ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సమయం…

రేవంత్ రెడ్డి జైలుకు పోయే టైం దగ్గరకొచ్చింది-మాజీ మంత్రి హరీష్ రావు

  ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ సాక్ష్యాలు ఉండకూడదని ఫోరెన్సిక్ ల్యాబ్‌ను తగలబెట్టిండు ప్రమాదవశాత్తు జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నడు   ముద్ర, సిద్ధిపేట : సీఎం రేవంత్ రెడ్డికి జైలుకు వెళ్లే సమయం దగ్గరపడిందని మాజీ…

అల్లాదుర్గంలో చిరుత సంచారం….

ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 9. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో 161 నేషనల్ హైవేచిరుత పులి కలకలం రేపింది. మండల కేంద్రమైన అల్లాదుర్గం ఐబి చౌరస్తా వద్ద చిరుత పులి సంచరిస్తూ గ్రామస్తుల కంటపడింది. సోమవారం రాత్రి 8:30 ప్రాంతంలో పులి అగుపించడంతో…

“ఒక్కో వృద్ధుడికి రూ.52వేలు కాంగ్రెస్ బాకీ – ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీ లీడర్లను నిలదీయండి:…

ఒక్కో వృద్ధుడికి రూ.52వేలు కాంగ్రెస్ బాకీ ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీ లీడర్లను నిలదీయండి మేం అన్నం పెడితే.. కాంగ్రెస్ మీకు సున్నం రాస్తుంది సదాశివపేటలో అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు ముద్ర, సదాశివపేట : తాము అధికారంలో…

కాంగ్రెస్ జిల్లాల పర్యటన

28 నుంచి 31 వరకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్. మీనాక్షి నటరాజన్ ల జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మాగాంధీ పేరు ను తొలగించిన అంశంలో ఏఐసీసీ పిలుపు మేరకు పోరాటం…