మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఏఐసీసీ కార్యదర్శి కమలాక్షి రాజన్
ముద్ర కూకట్పల్లి :
మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని, పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపుతో పాటు పదవులు లభిస్తాయని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కమలాక్షి రాజన్…