Take a fresh look at your lifestyle.
Browsing Tag

Narendra Modi

నిత్యవసరాల ధరలు తగ్గించాలి

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పేదల నిత్యావసరల ధరలు తగ్గించాలని 9వ వార్డు ఇంద్రమ్మ కాలనీ సింగన్నగూడెం వద్ద సిపిఐఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ రోజు రోజుకు నిత్యవసర ధరలు…

అమరావతి ఏకైక రాజధానిగా కేంద్ర గెజిట్: చారిత్రాత్మక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలకమైన పరిణామంలో, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర గెజిట్ విడుదల చేయడంతో పాటు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం ఇవ్వడంతో ఈ నిర్ణయం చట్టబద్ధత పొందింది. ఈ…

అభివృద్ధి,సంక్షేమం బిజెపితోనే సాధ్యం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : అభివృద్ధి,సంక్షేమం బిజెపి తోనే సాధ్యమని బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు.పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం పార్టీ కార్యాలయం వద్ద నాయకులతో కలిసి జండా…

విప్లవాత్మక సంస్కరణలు బీజేపీతోనే సాధ్యం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: విప్లవాత్మక సంస్కరణలు బీజేపీ తోనే సాధ్యమని, మోదీ హయాం లోని బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయంగా మన్ననలు అందుకుంటోందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ 47వ…

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం గుండా వెళ్లే డోర్నకల్–గద్వాల నూతన రైల్వే లైన్‌కు ఆమోదం లభించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలిలో నరేంద్ర మోదీ…

పార్లమెంట్‌లో అమరావతి బిల్లుకు ఆమోదం – సీఎం చంద్రబాబు నాయుడు హర్షం

అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాజెక్టుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం…

అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం – చారిత్రాత్మక ఘట్టం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి: అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేస్తూ, దీనిని చారిత్రాత్మక రోజుగా…

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం – ప్రధాని మోదీకి మంత్రి నారాయణ ధన్యవాదాలు

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి P. Narayana ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టపరమైన బలం చేకూర్చే కీలక అడుగుగా ఆయన…

ప్రజా ప్రతినిధులారా…. మీరు ఆదర్శంగా నిలవండి

మీ ఇండ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోండి కోటి ఇండ్లల్లో సోలార్ వ్యవస్థ ఏర్పాటే మోదీ సర్కార్ లక్ష్యం సోలార్ ప్యానెల్ పై సబ్సిడీతోపాటు 80 శాతం లోన్ వస్తుంది పేదలకు సైతం భారం లేకుండా సోలార్ ను ఏర్పాటు చేసుకునే వీలుంది కేంద్ర…

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు – ప్రజలకు ఊరట: పవన్ కళ్యాణ్

దేశ ప్రజలకు ఊరటనిచ్చేలా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ నిర్ణయం కష్టకాలంలో ప్రజలపై పడుతున్న ఇంధన భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.…