Take a fresh look at your lifestyle.
Browsing Tag

Paddy Procurement

ధాన్యం కొనుగోలులో రాష్ట్రం విఫలం : బండి సంజయ్

ప్రతిపైసా కేంద్రమే ఇస్తున్నా...ఎందుకీ వైఫల్యం వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం మద్యవర్తి మాత్రమే మధ్యవర్తిత్వం చేసినందుకు రాష్ట్రానికి కేంద్రం కమిషన్ కూడా ఇస్తోంది ఇకనైనా బేషజాలకు పోకుండా ప్రతి గింజను కొనుగోలు చేయండి జరిగిన పొరపాట్లను…

రైతు సంక్షేమ ప్రభుత్వం ఎక్కడ? కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

ముద్ర, కరీంనగర్ : కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు బిజెపి నాయకుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అద్యక్షుడు గంగాడి క్రిష్ణరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని…

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి-బి ఆర్ ఎస్ పార్టీ మండలమాజీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

మిల్లర్ల వద్ద ధాన్యం కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి ముద్ర, తుంగతుర్తి.... ధాన్యం కొనుగోలు సెంటర్లలో అక్రమాలను అరికట్టాలని ధాన్యం దిగుమతి చేసుకుంటున్నా రైస్ మిల్లుల వద్ద వరి ధాన్యంలో కోదలను లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ…

ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన వద్దు – మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం…

రైతులకు సకాలంలో చెల్లింపులు జరగాలి : జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలి ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ : కోడేరు మండల పరిధిలోని పసుపుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగళవారం…

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి చర్యలు- జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

కొనుగోలు వేగవంతం కోసం అదనంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఏర్పాటు హమాలీల ఏర్పాటు అన్ని శాఖల సమన్వయంతో ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తాం పలు మండలాల్లోని వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ఆకస్మికంగా తనికి చేసిన జిల్లా కలెక్టర్ తేజస్…

తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి నిరసన

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం మాట్లాడుతూ ప్రజా పాలన కాదు (ఇందిరాపాలన)రాక్షస పాలన” అంటూ…

పోచంపల్లి, బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పోచంపల్లి, బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిమంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలోని ఇంద్రాకిలాద్రి రైస్ మిల్లును అనంతరం…

వరి పండించచడానికి రైతులు ముందుకు రావాలి – సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.మంగళవారం చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను…

ఎక్కువ తూకం వేస్తే చర్యలు కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం బస్తా 41 కిలోలకంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసినా చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. అన్నీ కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వస్తే…