Take a fresh look at your lifestyle.
Browsing Tag

paddy purchase centers

రైతు సంక్షేమ ప్రభుత్వం ఎక్కడ? కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

ముద్ర, కరీంనగర్ : కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు బిజెపి నాయకుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అద్యక్షుడు గంగాడి క్రిష్ణరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని…

రైతులకు సకాలంలో చెల్లింపులు జరగాలి : జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలి ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ : కోడేరు మండల పరిధిలోని పసుపుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగళవారం…

చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం… రైతులు ఆందోళన చెందావద్దు… జిల్లా కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శనివారం…

రైతు శ్రేయస్సే రాష్ట్ర ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు ధాన్యం తరలింపులో సమన్వయంతో పనిచేయాలి కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు తప్పనిసరి సమావేశానికి గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశం ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:…

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి-పాపన్నపేటలో కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే…

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు. ఆదివారం సాయంత్రం పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని…

వడ్ల కొనుగోళ్లపై సీఎం, మంత్రులకు పట్టింపే లేదు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం మాజీ మంత్రి హరీశ్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: వడ్ల కొనుగోళ్లపై సీఎం, మంత్రులకు పట్టింపే లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ద్వజమెత్తారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదన్నారు. ఆదివార  చేగుంట మండలం కర్నాల్పల్లి…

రైతుకు భరోసా ఇవ్వని కాంగ్రెస్ – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ............................................... కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని బీ ఆర్ తీసుకొని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్…

ధాన్యం తేమ శాతం చూసి వెంటనే కొనుగోలు చేయాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రైతులు పండించిన ధాన్యం కుప్పలు తేమ శాతం చూసి వెంటనే కాంటావేసి కొనుగోలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో వ్యవసాయ…