Take a fresh look at your lifestyle.
Browsing Tag

Police Investigation

హైకోర్టుకు బాంబు బెదిరింపు ఉత్తదేనని తేల్చిన పోలీసులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి హైకోర్టును పేల్చివేస్తామంటూ మంగళవారం బాంబు బెదిరింపులు రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.…

కేటరింగ్ సూపర్వైజర్ అదృశ్యం ఆందోళనలో కుటుంబ సభ్యులు

ముద్ర కూకట్‌పల్లి : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితుడి భార్య పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ​పోలీసుల కథనం ప్రకారం... నలబోలు రేణుక అనే…

మహిళ కానిస్టేబుల్ బలవన్మరణం..!-ఆదివారం రోజు పెండ్లి చూపులు.. -అంతలోనే సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈసంఘటన శనివారం వికారాబాద్‌ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా…

వేధించిన వారిని వదలను -హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

పోలీసు ఉన్నతాధికారులు వారికి వారే చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు ముద్ర, హుజూరాబాద్ : చెప్పని మాటలు చెప్పినట్టు అభూత కల్పనలు సృష్టించి తనను వేధిస్తోన్న వారు ఎంతటి వారైనా ఎవరినీ వదలే ప్రసక్తే లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్…

బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని ఆత్మహత్య

వ్యక్తిగత కారణాలని అనుమానిస్తున్న పోలీసులు క్యాంపస్ లో ఉద్రిక్తత ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న వనపర్తి జిల్లాకు చెందిన వసంత(19) అనే విద్యార్థిని బాలికల…

కారు ప్రమాదం లో ఒకరి మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కల్లెడ గ్రామపంచాయతీ దోస్త్ నగర్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రెవిన్యూ ఉద్యోగి నసీరుద్దీన్ (50) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి.…

జోగిపేట బస్టాండ్ లో బారీ చోరీ

12 తులాలు బంగారం చోరి..సుమారు రూ.18 లక్షలు సంగారెడ్డి, ముద్ర ప్రతినిది: జోగిపేట బస్టాండ్లో గురువారం భారీ చోరి జరిగింది. వివరాల్లోకి వెళితే అల్లాదుర్గంకు చెందిన చెగురి లక్ష్మిదేవి హైద్రాబాద్లో జరిగే మనవడి వివాహానికి వెళ్లేందుకు…

వనస్థలిపురంలో దారుణం

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ను హతమార్చిన మాజీ భర్త రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతోనే ఈ ఘాతుకం పోలీసుల అదుపులో నిందితుడు ముద్ర, వనస్థలిపురం : హైదరాబాద్ వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో దారుణం జరిగింది. ఆ కాలనీలో నివసిస్తోన్న సాఫ్ట్‌వేర్…

12:05 గంటలకు ఆర్డీఎక్స్ పేలుతాయి- నాంపల్లి, రాజమండ్రి, కరీంనగర్ కోర్టులకు ఫేక్ మెయిల్స్

తమిళనాడు కానిస్టేబుళ్లకు తీవ్ర అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లోని వివిధ కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నాంపల్లి, రాజమండ్రి, కరీంనగర్ ప్రాంతాల్లోని కోర్టుల్లో…

కరీంనగర్ పిడిఎం కోర్టు అఫీషియల్ ఈమెయిల్కు బాంబు బెదిరింపులు.

అప్రమత్తమైన పోలీసులు జిల్లా కోర్టు హాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు లేవని టూ టౌన్ సిఐ సృజన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా కోర్టుకు ఈరోజు ఈమెయిల్ కు వచ్చిన బాంబు బెదిరింపు పై విచారణ చేపట్టిన…