Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public awareness

సేవారంగంలో యువత ముందుండాలి : జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : సేవారంగంలో యువత ముందుండాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళిక యువజన, క్రీడల వారోత్సవాలలో శుక్రవారం సేవారంగం లో యువత"…

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

............................................ ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్,జిల్లా ప్రతినిధి: ............................................. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్ని శాఖల…

నేరాలపై అవగాహన కార్యక్రమం

ముద్ర, కోరుట్ల; కోరుట్ల సర్కిల్ ఆఫీసర్ గా నూతనంగా వచ్చిన సిఐ కె లక్ష్మీనారాయణ గ్రామాల పర్యటనలో భాగంగా ఆదివారం రోజు ఐలాపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో…

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచండి జిల్లా కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదిశగా విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. ప్రజాపాలన -ప్రగతిప్రణాళిక విద్యావారోత్సవాల్లో బుధవారం స్థానిక రిమ్స్…

జన గణనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపు

ముద్ర ప్రతినిధి, మెదక్: జన గణనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. బుధవారం పాపన్నపేట్ మండలంలోని కుర్తివాడ, అల్లాదుర్గం మండలంలోని గడి పెద్దాపూర్ గ్రామంలోని జనగణన 2027 ను తహాసిల్దార్ తో కలిసి పరిశీలించారు.…

జనగణనలో అందరూ భాగస్వామ్యులు కావాలి ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమన్నారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు మొదటి దశ జనగణనపై…

సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకం -సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జిల్లా…

చెరువులను పరిరక్షించుకోవాలి -అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: చెరువులను పరిరక్షించుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శనివారం మెదక్ మండలంలోని కోముటూరు చెరువు కట్టపై ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువుల…

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు….

ముద్ర, కోరుట్ల; కోరుట్ల మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని కిరాణా దుకాణాలు, కూరగాయ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్వాధీన…

స్వీయ జనగణన నేటితో సమాప్తం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహదేవపూర్ ముద్ర: 2027 జనగణనలో భాగంగా ఆన్‌లైన్ ద్వారా స్వీయ గణన చేసుకునేందుకు నేటి 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉన్నదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. https://se.census.gov.in⁠ అనే వెబ్‌సైట్ ద్వారా ఇంటి వద్ద నుండే సులభంగా…