Take a fresh look at your lifestyle.
Browsing Tag

Revanth Reddy

సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌గా పూజల గోపికృష్ణ నియామకం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌గా సిద్దిపేటకు చెందిన యువనేత పూజల గోపికృష్ణ నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ గడ్డం వివేక్…

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెల‌పండి-కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు సీఎం రేవంత్…

ప్రాజెక్టులో కేంద్ర ప్ర‌భుత్వం భాగ‌స్వామిగా ఉండాలి ఎయిర్‌పోర్ట్‌-ఫ్యూచ‌ర్ సిటీ కారిడార్‌ను ఫేజ్‌-III కింద చేప‌ట్టండి ముద్ర, తెలంగాణ బ్యూరో : హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి…

నిరుద్యోగుల వయోపరిమితి పదేండ్లు పెంచండి సీఎం, డిప్యూటీ సీఎంకు వినతి

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లలో వయోపరిమితిని మరో…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు-కేటీఆర్ పై విరుచుకపడ్డ ఎమ్మెల్యే మందుల…

* ప్రజల విశ్వాసంతో సీఎంగా ఎదిగిన రేవంత్ రెడ్డి * విమర్శలకంటే అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలి * మీరు కట్టిన ప్రాజెక్టులలో మీ కుటుంబానికి ఎంత వాట ఉందో చెప్పాలి * ప్రభుత్వాన్ని, సీఎంను విమర్శిస్తే రాజకీయంగా వేటాడి సమాధి…

దివ్యాంగులు సహాయ ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలి : భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : దివ్యాంగులు సహాయ ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం రావిభద్రారెడ్డి ఫంక్షన్ హాల్ లో జిల్లా మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ …

వెలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన జువ్వాడి

ముద్ర, కోరుట్ల; తెలంగాణ రాష్ట్ర వెలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా కోరుట్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా జువ్వాడి మాట్లాడుతూ ఇంత పెద్ద పదవిని అందించిన ముఖ్య మంత్రి…

మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ చక్రవర్తి బొమ్మ శ్రీరామ్ నియామకం

ముద్ర, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని మున్నూరు కాపు…

*రైతును రాజు చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మందుల సామెల్

  ముద్ర, తుంగతుర్తి: ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతును రాజును చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వ నడుస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.ప్రజా పాలన- ప్రగతి…

ధాన్యం కొనుగోలులో కేంద్ర నిబంధనల వల్ల ఆలస్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర, కరీంనగర్ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల…

ఖబర్దార్ కేటీఆర్.. : మంత్రి అడ్లూరి

అంతర్రాష్ట్ర దొంగలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లింకు పెడతావా..? -  మంత్రి అడ్లూరి తీరు మార్చుకోకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు గట్టి బుద్ధి చెప్తారు.. 2014 నుండి 23 వరకు జరిగిన దోపిడీ, దొంగతనాలు, హత్యలకు నాటి సీఎం కేసీఆర్ బాధ్యత…