Take a fresh look at your lifestyle.
Browsing Tag

Revanth Reddy

పీఏసీఎస్ చైర్మన్ గా గుడిపాటి సైదులు బాధ్యతలు స్వీకరణ

ముద్ర తుంగతుర్తి:- మండల కేంద్రంలోని ది రైతు సేవా సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా గుడిపాటి సైదులు సోమవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు…

కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఇష్టారాజ్యంగా మాట్లాడుతే ఊరుకోం

జరిగిన సంఘటన పై మాట్లాడాలే గాని బాధ్యత మరచి బలుపు మాటలు మాట్లడమేంటి కరీంనగర్ గడ్డకు వచ్చి కేటిఆర్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు ఇక చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా దుండగులను సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటాం సంఘటన జరిగిన వెంటనే ముగ్గురం…

బాలల భరోసా ప్రభుత్వ లక్ష్యం..

కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. డ్రగ్స్ రహిత తెలంగాణ ముఖ్యమంత్రి గారి లక్ష్యం.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర, జగిత్యాల: బాలల సంరక్షణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఆరేళ్లలోపు పిల్లలు…

డంపు యార్డు సమస్య పై బండికి బాధ్యత లేదా?

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ ను తీసుకువచ్చి హడావిడి చేసినదంతా వట్టిదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డంపు యార్డ్ తో హుజూరాబాద్ ప్రజలను ఇబ్బందులు పెట్టాలని ఎందుకు అనుకుంటారు అవసరమైనప్పుడల్లా బీజేపీకి బీఆర్ఎస్,బీఆర్ఎస్ కు…

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత,అనాలోచిత నిర్ణయాలు-బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

అనుభవ రాహిత్యానికి తోడు మోసపూరిత అబద్ధపు పునాదులపై వెలిసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి ముద్ర,కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల బస్ డిపో ముందు ఆర్టిసి కార్మికులు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి…

వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ నాగర్ కర్నూల్‌లో ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ గాంధీ…

హుజూర్నగర్ రామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌసింగ్ కాలనీని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా…

రేవంత్ రెడ్డి రాహువు….కేసీఆర్ కేతువు

ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారు కాళేశ్వరం స్కాంలో కేసీఆర్ ను కాపాడుతోంది రేవంత్ రెడ్డే రూ.9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాశారు లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు తేజస్వీ వ్యాఖ్యలను…

మహిళా బిల్లు ముసుగులో కేంద్రం కుట్ర: బండి రమేష్ ధ్వజం

ముద్ర కూకట్‌పల్లి : రాజ్యాంగ 131వ సవరణ (మహిళా బిల్లు) పార్లమెంట్‌లో వీగిపోవడం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి ఇన్‌ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. విపక్షాలపై ప్రధాని…

ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోం.. : మంత్రి అడ్లూరి

మహిళా బిల్లు పార్లమెంటులో పెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు.. మేడిగడ్డ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.. మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి.. ధర్మారం: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే…