Take a fresh look at your lifestyle.
Browsing Tag

Rice Millers

రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలి జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : జిల్లాలోని రా రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించి ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని దించుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు.సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని…

ధాన్యం కొనుగోలులో బాధ్యత మరిచిన కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

మిల్లర్ల వద్ద నుండి మూడు పంటల బియ్యం ఎఫ్ సీఐ ఎందుకు తీసుకోలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు.. ధర్మారం: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత…

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి-పాపన్నపేటలో కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే…

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు. ఆదివారం సాయంత్రం పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని…

మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలి : అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : వరిధాన్య కొనుగోళ్లు ముమ్మరం అవుతున్న సందర్బంగా మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. శనివారం ఆయన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

ముద్ర,సూర్యాపేట: జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ఎక్కడా జాప్యానికి తావులేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట మండలం రాయిని గూడెం గ్రామంలో ధాన్యం…

రబీ సీజన్ ధాన్యం కొనుగోలు  ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :  రబీ సీజన్ కి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మినీ మీటింగ్ హల్ లో ధాన్యం కొనుగోలు…

మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని ఎఫ్ సీ ఐ కి తరలించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని త్వరితగతిన ఎఫ్.సి.ఐ కి తరలించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మిల్లర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేటులోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం…

ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు CMR ప్యాడి పెండింగ్ కేసులపై ఎస్పీ…

ముద్ర, వనపర్తి: రైతులు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం రైసు మిల్లులకు అప్పగించిన తరువాత దానిపై ఏ విధమైన అక్రమాలు, నిర్లక్ష్యం లేదా దుర్వినియోగం జరిగిన తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి అన్నారు. శనివారం జిల్లా…