Take a fresh look at your lifestyle.
Browsing Tag

School Infrastructure Development

పాఠశాల ప్రహరీ గోడ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందెనెల్లి గ్రామంలో రూ.7 లక్షలతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అనంతరం కందనెల్లి కవితలు మరియు…

విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

ముద్ర, గద్వాల: విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గద్వాల‌ ఎమ్మెల్యే బండ్ల‌ కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం గద్వాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.27 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను…

హెచ్ డి ఎఫ్ సి నిధులతో స్మార్ట్ తరగతి గదులు ప్రారంభించిన కలెక్టర్

మహాదేవపూర్, ముద్ర: జిల్లాలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సిఎస్‌ఆర్ నిధులు కేటాయించడం పట్ల జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మహాముత్తారం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక…

విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

ముద్ర, మహదేవపూర్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ…

పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శ్రీకారం

అందొల్ ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి: అందొల్ నియోజకవర్గ పరిధిలో టేక్మాల్ మండలం సిఎం తండా గ్రామపంచాయతీలోని ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిఆర్ దామోదర రాజా…

పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తి చేయండి అధికారులను ఆదేశించిన కలెక్టర్

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : సిద్దిపేట జిల్లాలో పిఎం శ్రీ పథకం ద్వారా 34 విద్యాలయాల్లో చేస్తున్న సైన్స్ ల్యాబ్స్, మరుగుదొడ్లు, భవిత కేంద్రాలు పనులలో వేగం పెంచాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ…

పాఠశాలలు, డ్వాక్రా భవనాల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : పాఠశాలలు, స్వయం సహాయక సంఘాల భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి అన్ని మండలాల ఏంపిడిఓలతో సమీక్ష సమావేశం…

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం

కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది ఈ లక్ష్యం దిశగానే రూ.20 వేల కోట్లతో 100 నియోజకవర్గాల్లో యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం దేశంలో భూసంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకృష్ణారావు…