Take a fresh look at your lifestyle.
Browsing Tag

Shankar Goud

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య ! -బీజేపీ మోత్కూర్ మండల అధ్యక్షులు గుదే…

ముద్ర ,మోత్కూర్: తెలంగాణలో కార్మికుల ప్రాణాలు ఇలా చవకబారిపోయాయా ఇందుకోసమేనా పోరాడి తెలంగాణ సాధించుకుంది.ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఒక అమాయక నిండు ప్రాణం…

ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనదే కార్మికులకు అండగా సిపిఐ

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి, ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మె న్యాయబద్ధమైనదని ఆర్టీసీ కార్మికుల సమస్యలు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయపరమైన…

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత,అనాలోచిత నిర్ణయాలు-బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

అనుభవ రాహిత్యానికి తోడు మోసపూరిత అబద్ధపు పునాదులపై వెలిసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి ముద్ర,కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల బస్ డిపో ముందు ఆర్టిసి కార్మికులు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి…

జగిత్యాలలో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ…మద్దతు తెలిపిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి…

శంకర్‌గౌడ్‌ మృతికి కొవ్వొత్తులతో ఆర్టీసీ కార్మికుల నివాళి... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసుకోగా మృతి చెందిన విషయం…

హకింపేట డిపో వద్ద ఆర్టీసీ సమ్మెకు ఈటల రాజేందర్ సంఘీభావం

ముద్ర మల్కాజ్గిరి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ హకింపేట డిపో వద్ద సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలుతో బస్సుల్లో రద్దీ…

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు -జిల్లా ఉద్యోగుల ఐకాస చైర్మన్ దొంత నరేందర్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవే న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు చేపట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని మెదక్ జిల్లా ఉద్యోగుల ఐకాస చైర్మన్ దొంత నరేందర్…

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన కోరుట్ల బీజేపీ నాయకులు 

ముద్ర, కోరుట్ల; ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 5 కోట్లు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. కోరుట్ల పట్టణం లోని బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ కార్మికులు తమ హక్కులు, వేతనాల పెంపు, ఉద్యోగ…