Take a fresh look at your lifestyle.
Browsing Tag

Singareni

గ్యాస్ సరఫరాలో పారదర్శకతకు ప్రాధాన్యం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్.

మహాదేవపూర్, ముద్ర: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా పారదర్శకంగా, నిరంతరంగా కొనసాగాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం భూపాలపల్లిలోని హెచ్‌పీ గ్యాస్, సింగరేణి కాలరీస్‌కు చెందిన గ్యాస్…

సివిల్ సర్వీసెస్ 2025 ఫైనల్ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు.

సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పలువురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో సృజన 55వ ర్యాంకుతో మెరవగా.. డీఎస్‌కే ప్రచేత్‌ 193, వర్షిత్‌ రెడ్డి 259, పవన్‌కుమార్ రెడ్డి…

సింగరేణి కోసం 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల ‘కోల్ బెడ్ మిథేన్’ అన్వేషణకు అవకాసం

‘కోల్ బెడ్ మిథేన్’అన్వేష‌ణ‌కు సింగరేణికి అవకాశం 19 బిలియ‌న్ క్యూబిక్ మీట‌ర్ల కోల్ బెడ్ మిథేన్ అన్వేష‌ణ‌న‌కు గ్రీన్ సిగ్నల్ వేలంలో పాల్గొనాలని కేంద్ర పెట్రోలియం, సహజ వ‌న‌రుల మంత్రిత్వ శాఖల సూచన సీఎండీ బుద్ద‌ప్ర‌కాశ్ జ్యోతితో ఏడీజీ స‌చివ్…

సింగరేణి కోసం 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల ‘కోల్ బెడ్ మిథేన్’ అన్వేషణకు అవకాసం

‘కోల్ బెడ్ మిథేన్’అన్వేష‌ణ‌కు సింగరేణికి అవకాశం 19 బిలియ‌న్ క్యూబిక్ మీట‌ర్ల కోల్ బెడ్ మిథేన్ అన్వేష‌ణ‌న‌కు గ్రీన్ సిగ్నల్ వేలంలో పాల్గొనాలని కేంద్ర పెట్రోలియం, సహజ వ‌న‌రుల మంత్రిత్వ శాఖల సూచన సీఎండీ బుద్ద‌ప్ర‌కాశ్ జ్యోతితో ఏడీజీ స‌చివ్…

సింగ‌రేణి ప్ర‌జ‌ల‌కోసం జీవో 76ను ప‌రిష్క‌రిస్తాం-రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి…

  కాంగ్రెస్ అభ్య‌ర్దుల‌ను గెలిపిస్తే మ‌రిన్ని ప్ర‌గ‌తి ఫలాలు ముద్ర, కొత్త‌గూడెం : కొత్త‌గూడెం- సింగ‌రేణి ప్రాంతంలో ఇండ్ల స్ధ‌లాల‌కు సంబంధించి జివో 76ను ప‌రిష్కరించి ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి…

భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో లేదు: సీఎం రేవంత్ రెడ్డి

భూపాలప‌ల్లి జిల్లా ఎక్క‌డికి పోదు రాష్ట్రంలో ఏ జిల్లానూ రద్దు చేయం కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచనే  లేదు జిల్లాల పునర్విభజనపై విష ప్రచారాలు నమ్మొద్దు ఒకవేళ చేయాల్సి వస్తే ప్రజామోదం, ప్రతిపక్షాల సలహాలు తీసుకుంటాం సింగరేణి మెడికల్ బోర్డు…

మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణిలో అవినీతి ప్రతిపక్షం కట్టుకథ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతల ఆరోపణల్లో వాస్తవాలు లేవు మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం ముద్ర, ఖమ్మం : సింగరేణి బొగ్డు టెండర్ల విషయంలో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు…

నేడు రాజ్ భవన్ కు కేటీఆర్ బృందం

‘బొగ్గు’కుంభకోణంపై విచారణ కోరే అవకాశం ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన నైనీ బొగ్గు టెండర్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

కోల్ టెండర్లపై విచారణకు మేం సిద్ధం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కోల్ టెండర్లపై విచారణకు మేం సిద్ధం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సింగరేణి లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి…

సింగరేణి టెండర్లపై విజిలెన్స్ విచారణ జరపాలి – సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్

2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ‌లో బొగ్గు టెండర్లు... తీసుకున్న అనాలోచిత నిర్ణయాలపై విచారణ జరిపి.. జ‌రిగిన అవినీతిని బ‌య‌ట‌పెట్టాల‌ని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ లో ఆయన…