Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Government Schemes

రబీ సీజన్‌లో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి – కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం

ముద్ర ప్రతినిధి : తెలంగాణలో రబీ సీజన్‌లో ఈ ఏడాది సుమారు 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ముద్ర : మల్కాజిగిరి మెరుగైన వైద్య సేవలు పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ను అర్హులైన వారు సద్వినియోగపరచుకోవాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం…

గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.

ముద్ర, జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి : గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులే కాక ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో…

చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలి – ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర : కాప్రా కల్యాణ లక్ష్మి ,షాది ముభారక్ చెక్కులు పంపిణీ పారదర్శకంగా జరగాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్…

ఏప్రిల్ 2 నుండి గ్రామ సభలను విజయవంతం చేయాలి-అధికార యంత్రంగానికీ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి…

షెడ్యూల్ ప్రకారం ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేసుకోవాలి (ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ఏప్రిల్, 2 నుండి  నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.…

గ్రామసభలు సమర్థవంతంగా నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి. కలెక్టర్ ప్రతిమా…

ముద్ర ప్రతినిధి, మెదక్: 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.గ్రామ సభలను సమర్థవంతంగా…

గ్రామ సభలను పకడ్బందీగా పెద్ద ఎత్తున నిర్వహించాలి — రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2 నుండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, మరియు వార్డు సభలను పకడ్బందీగా,పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

మహిళలకు మరింత శక్తినిచ్చిన పథకం మహాలక్ష్మి..జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా 

మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.. ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఒక వరం.. గ్రామ గ్రామానా విస్తృతంగా పథకంపై అవగాహన కల్పించాలి.. జిల్లాలో సక్సెస్ ఫుల్ గా పథకం సద్వినియోగం మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక అభివృద్ధి సాధించాలి..…

మంత్రి చొరవతో నిలిచిపోయిన ప్రాజెక్టులకు నూతన జీవం

మంత్రి అడ్లూరి చోరవతో విడుదలైన సబ్సిడీ నిధులు..* సీఎంస్టీఈఐ పథకానికి నిధులు విడుదల చేసిన సర్కార్..* *మంత్రి అడ్లూరిని సన్మానించిన CMSTEI లబ్ధిదారులు.. ముద్ర, కరీంనగర్ : గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక చేయూత అందించేందుకు…

మహిళా సాధికారతకు ‘మహాలక్ష్మి పథకం భరోసా కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర: మహిళల ఆర్థిక సాధికారత, స్వేచ్చా ప్రయాణం, జీవన ప్రమాణాల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో…