Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Municipal Elections

బి ఆర్ ఎస్ లో ఒకే ఒక్కడు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ బల్దియా ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన గెలిచిన మంచాల శ్రీకాంత్ యాదవ్ ఒకే ఒక్కడిగా మిగిలాడు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి సన్నిహితుడుగా పేరున్న శ్రీకాంత్ యాదవ్ కాంగ్రెస్ పక్షాన…

పరకాలపై ఎగిరిన కాంగ్రెస్ జెండా

పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యే రేవూరి. ఆరు స్థానాలకు పరిమితమైన టిఆర్ఎస్. ముద్ర. పరకాల. పరకాల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను దక్కించుకొని…

జగ్గారెడ్డి, అర్వింద్ పై కేసులు నమోదు

  ఎన్నికల సిబ్బంది విధులకు ఆటంకం పోలీసులపై అనుచిత వ్యాఖ్యలపై చర్యలు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ నెల 11న మున్సిపల్ పోలింగ్ లో ఎన్నికల విధులు నిర్వర్తిసోన్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,…

కాంగ్రెస్ కు అనుకూలంగా మున్సిపల్ పోలింగ్

‘పుర’పీఠాలు ‘హస్తా’గతం..? కాంగ్రెస్ కు అనుకూలంగా మున్సిపల్ పోలింగ్ హస్తం ఖాతాలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం నిజామాబాద్, కరీంనగర్‌లో వికసించనున్న కమలం ఒక్క కార్పొరేషన్‌నూ సొంతం చేసుకోలేని స్థితిలో బీఆర్ఎస్…

ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కరీంనగర్ 50వ డివిజన్ లోని జ్యోతినగర్ ఎస్సార్ హైస్కూల్ లోని 361 పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు

ప్రశాంతంగా ముగిసిన మోత్కూర్ మున్సిపల్ ఎన్నికలు.

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు. -86.92 శాతం పొలింగ్ నమోదు. మోత్కూర్ ముద్ర న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులలో 7106 మంది పురుషులు,7277…

కోదాడ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

కోదాడ లో ప్రశాంత వాతావరణంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి ముద్ర ప్రతినిధి , కోదాడ …. కోదాడ మున్సిపాలిటీకి బుధవారం జరిగిన ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగాయి . ఉదయం…

సైబరాబాద్‌లో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు

ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో బందోబస్తును సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్., ఇతర అధికారులతో కలిసి ఈరోజు…

భువనగిరి మున్సిపల్ లో పోలింగ్ ప్రశాంతం 82.93% పోలింగ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల్లో 82.93% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. భువనగిరి పట్టణంలో మొత్తం 35 వార్డులకు ఎన్నికలు జరగగా బిజెపి, బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల…

నారాయణపేటలో పుర పోరు ప్రశాంతం

ఓటు హక్కు వినియోగించుకున్న 26వేల 34 మంది ఓటర్లు పురుషులు 12,948 మంది...మహిళలు 13,356 పోలింగ్ శాతం 74.18 నమోదు ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్... బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ…