Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

సేవారంగంలో యువత ముందుండాలి : జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : సేవారంగంలో యువత ముందుండాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళిక యువజన, క్రీడల వారోత్సవాలలో శుక్రవారం సేవారంగం లో యువత"…

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్ పంపిణి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి పట్టణంలో సమ్మర్ క్యాంపు క్రీడాకారులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన, నల్లగొండ జిల్లా కార్యదర్శి అమీన్ బాబా సహకారంతో క్రికెట్ కిట్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాంగేళ్ళపల్లి…

బెల్లి లలితక్క విగ్రహ ప్రతిష్టాపన స్థలన్ని అధికారికంగా కేటాయించిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క విగ్రహ ప్రతిష్టాపనకు భువనగిరి పట్టణంలోని రైతు బజార్, అమరవీరుల స్థూపం పక్కన స్థలాన్ని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం అధికారికంగా ఖరారు చేశారు. ఈ…

జిల్లా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌ పవార్

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి జిల్లా సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం క్షేత్రస్థాయి అధికారులు సమష్టి ఆలోచనలతో, కలిసికట్టుగా పని చేస్తూ జిల్లాను ముందంజలో నిలపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌ లాల్‌ పవార్…

ప్రజాపాలన కార్యక్రమానికి వెళ్తూ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామాపురం పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్వగ్రామమైన యనమన్బెట్ల నుంచి నాగర్‌కర్నూలుకు ప్రజాపాలన…

అచ్చంపేట మండలం నడింపల్లిలో పిడుగుపాటు ఘటన

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో పిడుగుపాటు ఘటన విషాదాన్ని నింపింది. భారీ వర్షం సమయంలో పిడుగు పడటంతో మూడు పశువులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రైతు బుద్ధుల శేఖర్‌కు…

పేదవాడి సొంతింటి కల నెరవేరాలి -మంత్రి వాకిటి శ్రీహరి

దివ్యాంగ మహిళలు తప్పనిసరిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లలో చేరాలి -కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ముద్ర, నారాయణపేట: పేదవాడి సొంత ఇంటి కల నెరవేరినప్పుడే నిజమైన సంతృప్తి కలుగుతుందని మంత్రి వాకిటి శ్రీ హరి అన్నారు. తెలంగాణ…

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

............................................ ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్,జిల్లా ప్రతినిధి: ............................................. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్ని శాఖల…

ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

ముద్ర, నారాయణ పేట : నారాయణపేట జిల్లా కేంద్రంలోని బహార్ పేట లో గల చౌడేశ్వరి మాత అమ్మవారి ఆలయ నిర్మాణానికి గాను అమ్మవారి భక్తుడు జరంగ్ రాము రూ. 26 వేల విరాళం అందించారు. అంతకు ముందుగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ…

వీధి ఆహార విక్రేతలకు నిర్వహణ పద్దతులపై ప్రత్యేక శిక్షణ జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్

ముద్ర, శేరిలింగంపల్లి: వీధుల్లో ఆహార పదార్థాలు అమ్మే వారికి ఆహార నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహణ ఉండాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ సూచించారు. ఫుడ్ సేఫ్టీ చట్టంలో భాగంగా శేరిలింగంపల్లి పరిధిలోని వీధి ఆహార విక్రేతలకు ప్రత్యేక…