Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

కేటీఆర్ నగర్‌లో రూ.1.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

కాప్రా ముద్ర ఉప్పల్ డివిజన్ పరిధిలోని కేటీఆర్ నగర్‌లో రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన…

కేటీఆర్ నగర్‌లో రూ.1.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

కాప్రా ముద్ర ఉప్పల్ డివిజన్ పరిధిలోని కేటీఆర్ నగర్‌లో రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన…

విజయ్ ఎలక్ట్రికల్స్ సీఎండీ దాసరి జై రమేష్ 80వ జన్మదిన వేడుకలు.. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన PAC…

ముద్ర,హైదరాబాద్ : విద్యుత్ కాంతులను ప్రజలకు అందించటంలో సరిక్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన, విద్యుత్ రంగంలో మహోన్నత శిఖరాలను అందుకున్న విజయ్ ఎలక్ట్రికల్…

కరీంనగర్‌లో ఆధునిక ఏబీసీ సెంటర్ ప్రారంభం

ముద్ర, కరీంనగర్ : రీంనగర్ నగరంలో వీధి కుక్కల నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆధునిక యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రాన్ని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. నగరంలో పెరుగుతున్న వీధి కుక్కల…

రైతు సంక్షేమ ప్రభుత్వం ఎక్కడ? కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

ముద్ర, కరీంనగర్ : కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు బిజెపి నాయకుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అద్యక్షుడు గంగాడి క్రిష్ణరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని…

నిరాశ్రయులకు పోలీసుల అండ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిరాశ్రయులైన పలువురికి నిర్మల్ పోలీసులు బాసటగా నిలిచారు. వారికి ఆశ్రయం కల్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండల కారణంగా పట్టణంలోని రోడ్లపై, బస్టాండ్లలో ఆశ్రయం పొందుతున్న పలువురు…

దళితుల ఆశాజ్యోతి భాగ్యరెడ్డి వర్మ కలెక్టర్ భవేష్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: దళిత వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహా మనీషి మాదరి భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కొనియాడారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో భాగ్యరెడ్డి వర్మ 138 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ…

అర్ధరాత్రి వేళ నిఘా మరింత పటిష్టం…. జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్…

జిల్లాలో ఆకస్మికంగా పెట్రోలింగ్ వ్యవస్థను తనిఖీ చేసిన ఎస్పీ ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు రాత్రి వేళ నిఘాను మరింత బలోపేతం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు,…

పట్టణ అభివృద్ధి కి, పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

రూ.48 లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణ అభివృద్ధి తో పాటు పరిశుభ్రతకు అధికారులు ప్రజలు సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. జగిత్యాల పట్టణ 42వ వార్డు లో…

యుసిఎఫ్ నిధులు మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రికి మంత్రులకు కృతజ్ఞతలు

స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ముగిసినా రాష్ట్ర ప్రభుత్వ వాటా 70 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వ వాటా పోను రాష్ట్ర ప్రభుత్వ వాటా మరియు హడ్కో రుణం కలిపి మొత్తం 630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే…