Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

*ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తాం

ముద్ర ప్రతినిధి,తెలంగాణ: ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులలో వేగం పెంచాలి గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి కమాన్…

రీల్స్‌తో మెదక్ పర్యాటక అందాలను విశ్వవ్యాప్తం చేయాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇన్‌ఫ్లుయెన్సర్లు రీల్స్‌తో మెదక్ జిల్లా పర్యాటక అందాలను విశ్వవ్యాప్తం చేయాలని, లోకల్ టు గ్లోబల్‌గా మెదక్ జిల్లా ఘన కీర్తిని ప్రపంచానికి పరిచయం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. గురువారం మెదక్…

సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం…జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్… లబ్దిదారులకు చెక్కుల…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ, మండలానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.80వేల విలువగల చెక్కులను లబ్ధిదారులకు…

రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. నియోజకవర్గ ఇంచార్జి శ్రీహరి రావు క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు…

సిఎం పర్యటనకు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఈ నెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రంలో టెంపుల్ సిటీ వద్ద వేద పాఠశాల శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా అధికారులంతా…

మంత్రి అడ్లూరికి సరస్వతి పుష్కరాల ఆహ్వానం..

ముద్ర, హైదరాబాద్ ఈనెల 21వ తేదీ నుండి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించే సరస్వతి పుష్కరాల పుష్కరాలకు హాజరు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి రాష్ట్ర దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు…

వర్తక సంఘం రద్దు చేయాలని సంతకాల సేకరణ జాబితాను ఈవో,చైర్మన్ కు వినతి పత్రం..

కొండపైన దుకాణాలను టెండర్లు వేస్తే రూ. 20 నుండి 30 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ నెల 31న కొండపైన దుకాణాల కాలపరిమితి ముగుస్తుంది. యాదాద్రి పరిరక్షణ కమిటీ. ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానంలో…

యువత నైపుణ్యాలతో ఏ రంగంలోనైనా రాణించవచ్చు.-యూత్ వీక్ సెలబ్రేషన్స్ లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా…

ఉపాధి శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాలి. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని, ప్రభుత్వం నిర్వహించే ఉపాధి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని…

కొండపల్లిలో ‘పోక్సో’ చట్టంపై న్యాయ అవగాహన సదస్సు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘జాగృతి పథకం – 2025’ కింద “సురక్షిత బాల్యం – సురక్షిత భవిష్యత్” అనే అంశంపై మంగళవారం కొండపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోక్సో (POCSO) చట్టంపై న్యాయ అవగాహన…

ప్రతి ఒక్కరు ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రతి ఒక్కరు ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కే. ధనంజనేయులు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళికలో యువజన, క్రీడల వారోత్సవం 2వ రోజు…