Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

ఈ నెల 31న పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష ఎన్నికలు

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఈ నెల 31న జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు.సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి…

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో…

ప్రజావాణిలో వృద్ధుల వద్దకు స్వయంగా వెళ్లిన కలెక్టర్

వృద్ధుల ఆవేదన విన్న జిల్లా కలెక్టర్ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్…

ఆశా వర్కర్స్ కు రు 18000/- వేతనం చెల్లించాలి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ఆశా వర్కర్లకు ప్రతి నెల 1వ తేదీన పారితోషికాలు వచ్చే విధంగా చూడాలని, రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో సిఐటియు…

బక్రీద్‌ ఏర్పాట్లలో లోటు రావద్దు – కలెక్టర్ భవేశ్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రానున్న బక్రీద్ ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లపై ఎస్పీ జానకి షర్మిల తో…

మున్నూరు కాపు అభివృద్ధికి కృషి చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్‌లోని ఇందిరా గార్డెన్స్‌లో రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఘన అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది…

కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని మంత్రులకు వినతి పత్రం…. దేవస్థానం ఆదాయానికి గండి…

ముద్ర,యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట దేవస్థానంలో కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు వేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ…

యాదగిరిగుట్ట దేవస్థాన అభివృద్ధిలో భూ నిర్వాసితులు, రైతులకు న్యాయం చేయాలి

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం పునరుద్ధరణలో భూములిచ్చిన తమకు న్యాయం చేయాలని రైతులు, భూ నిర్వాసితులు శనివారం ఈవో కు వినతి పత్రం ఉందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొండ వెనుక భాగంలో ఉన్న తమ…

ఫెర్టిలైజర్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక

ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టిపిఆర్ ఫంక్షన్ హాలులో ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ అండ్…

ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

కథలాపూర్ మండలంలో రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలన.... ముద్ర, కోరుట్ల; జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు మరియు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్…