Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

బంగారు పతకం రావడం గర్వకారణం

ముద్ర, కోరుట్ల; అవధూత, దత్త పీఠాధిపతి పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి పవిత్ర కరకమలములచే గీత సత్సంగ్ వ్యవస్థాపకులు శ్రీ చీలమంతుల ఛత్రపతి గారికి బంగారు పతకం ప్రదానం కావడం పట్ల కోరుట్ల పట్టణంలో హర్షాతిరేకాలు…

జనగణన సర్వే పరిశీలించిన ఎం ఎం సి కమిషనర్

ముద్ర మల్కాజిగిరి మౌలాలీలో జనగణన పనులపై కమిషనర్ ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ మౌలాలీలో జరుగుతున్న జనగణన ప్రక్రియను ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆనంద్‌బాగ్ మెయిన్ రోడ్‌, ఏఎన్‌ఆర్ నగర్ కాలనీలలో…

సెంట్రింగ్ కాంట్రాక్టర్లు,కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ముద్ర కాప్రా కాప్రా జోన్‌లో పద్మశాలి టౌన్ షిప్ లో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శనివారం అమావాస్య నుండి చేపట్టిన సమ్మెలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా…

ధన్వాడ మండల మత్సశాఖ అధ్యక్షులుగా అచ్చి బాబు

ముద్ర, నారాయణపేట: ధన్వాడ మండల మాత్స్య శాఖ నూతన అధ్యక్షులుగా అచ్చిబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా మత్స సహకార సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ధన్వాడ మత్స్య సహకార సంఘ కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకోగా…

అంబేద్కర్ కళాభవన్ పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి రూ.3 కోట్లతో నిర్మాణం.. త్వరితగతిన పూర్తి…

ముద్ర ప్రతినిధి, కొల్లాపూర్ కొల్లాపూర్ పట్టణంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న అంబేద్కర్ కళాభవన్ నిర్మాణ పనులను జూపల్లి కృష్ణారావు శనివారం పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రి…

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా .. వడ్ల కొనుగోళ్లలో రైతులను…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. శనివారం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే…

పొదుపు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న మోడీ.. తాను మాత్రం విదేశాలు తిరుగుతుండ్రు :   తెలంగాణ వ్యవసాయ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :  పొదుపు పేరుతో ప్రజలను బిజెపి మోడీ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు విమర్శించారు. ప్రజలను సౌకర్యాలు తగ్గించుకోమని చెప్పి…

టిప్పర్ లారీ ఢీకొని మహిళ మృతి

ముద్రా ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాసుకుంట వద్ద శనివారం భార్య భర్తలు ప్రయాణిస్తున్న బైక్ ను టిప్పర్ లారీ ఢీ కొట్టగా భార్య కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వీరిది మూటకొండూరు మండలం…

డివైడర్ కు ఢీకొని వ్యక్తి మృతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఆటో అదుపుతప్పి డివైడర్ కు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన భువనగిరి పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. భువనగిరి మండలం కూనూరు గ్రామానికి చెందిన వడి గిరి(36) ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.…

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి మండల న్యాయ సేవా సదస్సులో జడ్జి ఎండి గౌస్ పాషా

ముద్ర, తుంగతుర్తి.... ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మానవత్వంతో ఆదరిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించడం వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి జూనియర్ కోర్టు సివిల్ జడ్జి ఎండి గౌస్ పాషా అన్నారు.…