Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

ఎన్ పిఆర్ డి రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్.. శిక్షణా తరగతులను…

ముద్ర, యాదగిరిగుట్ట :  ఈ నెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ( ఎన్.పి.ఆర్.డి) రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల వాల్ పోస్టర్‌ను ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ…

పోచంపల్లి, బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పోచంపల్లి, బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిమంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలోని ఇంద్రాకిలాద్రి రైస్ మిల్లును అనంతరం…

నేడు మెడికల్ దుకాణాల బంద్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చంద్రకళ

ముద్ర ప్రతినిధి, మెదక్: అఖిల భారత ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు ఈనెల 20న మెదక్ జిల్లాలోని మెడికల్ షాపులు ఎక్కువగా మూసివేయబడే అవకాశం ఉంది. ఇబ్బందులు కలగకుండా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తరపున ప్రత్యేక…

ఎక్కువ తూకం వేస్తే చర్యలు కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం బస్తా 41 కిలోలకంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసినా చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. అన్నీ కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వస్తే…

జగిత్యాలలో షాట్ సర్క్యూట్ తో లారీ దగ్దం..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ బైపాస్ రోడ్డులో మల్లన్న గుడి సమీపంలో టి.ఆర్.నగర్ కు చెందిన టిప్పర్ ప్రమాదవశాత్తు దగ్ధం అయింది. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు…

ధాన్యం నిల్వ కోసం స్థలాన్ని సమకూర్చుకోవాలి-కలెక్టర్ భవేశ్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలో ధాన్యం నిల్వ కోసం మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ…

సరస్వతి అంత్య పుష్కరాలకు విద్యుత్ ఏర్పాట్లు పూర్తి సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

మహాదేవపూర్, ముద్ర: సరస్వతి అంత్య పుష్కరాలకు అవసరమైన అన్ని విద్యుత్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు.విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన…

గిరిజన సహకార సంస్థలో చిరుద్యోగిదే హల్చల్కంప్యూటర్ ఆపరేటరే మేనేజర్ గా వ్యవహారం ఎమ్మార్పీఎస్…

మహాదేవపూర్, ముద్ర: మండల కేంద్రంలో ఉన్న గిరిజన సహకార సంస్థలో పనిచేస్తున్న ఓ థర్డ్ పార్టీ ఉద్యోగి కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నతను షాడో మేనేజర్ గా వ్యవహరిస్తూ హల్చల్ చేస్తున్నాడని మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు…

ఆర్పీ చేతివాటం 1.40 లక్షలు స్వాహా చేసినట్లు మెప్మా పీడీకి ఫిర్యాదు 

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో వార్డు నెం.1, ఔరంగాబాద్ మహిళా సమాఖ్యకు చెందిన సభ్యురాలు,  రిసోర్స్ పర్సన్ అయిన చెప్యాల స్వాతి  మా గ్రూపుకు సంబందించిన చెల్లించాల్సిన బ్యాంకు ఋణం డబ్బులను ఖాతాలో జమచేయకుండ తన స్వంతానికి…

మునుగ టీ ని ప్రారంభించిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ మహిళలు తయారు చేసిన మునుగ టీ ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్ లు భాస్కర్ రావు, వెంకారెడ్డి తో కలిసి కలెక్టరేట్లో సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ…