Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

16 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణం…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రైతులను తేమ పేరుతో, మాచర్ రావడం లేదని 16 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమని ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల…

బండి భగీరథ ను వెంటనే అరెస్టు చేయాలి….

బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలి... జగిత్యాలలో బిఅర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: బండి భగీరథ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్తాలో BRS పార్టీ…

శివాలయ నూతన నిర్మాణ పనులు ప్రారంభం

ముద్ర, కోరుట్ల; స్థానిక అయ్యప్పగుట్టపై గల అయ్యప్ప స్వామి దేవాలయ ఆవరణలో త్వరలో నిర్మించబోయే ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శివాలయం నూతన నిర్మాణ పనులు ప్రారంభోత్సవం సోమవారం రోజు ఘనంగా జరిగింది కార్యక్రమానికి హంపి పీఠాధిపతులు జగద్గురువులు…

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ముద్ర, కోరుట్ల; జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన మాడవేణి నవీన్ 25 అనే యువకుడు గత కొన్ని సంవత్సరాల నుండి మానసిక పరిస్థితి బాగాలేక గతంలో పలుమార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు వెంటనే…

జనగణనలో అందరూ భాగస్వామ్యులు కావాలి ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమన్నారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు మొదటి దశ జనగణనపై…

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలిని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై జిల్లా…

90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు  జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్

ముద్ర ప్రతినిధి  మెదక్: జిల్లాలో 19206 రైతుల నుండి 90 వేల 685 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్ తెలిపారు. 8326 మంది రైతులకు 96.42 కోట్లు అకౌంట్లో జమ చేశామన్నారు. మెదక్…

జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి సిపిఎం మెదక్ జిల్లా కమిటీ డిమాండ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అదనపు…

ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల అక్రమ రవాణా సంపూర్ణ నిషేదం: సీనిమా తరహాలో సోలాపూర్ టీం గంజాయి సరఫరా

ఏడుగురు అరెస్టు, రూ.రెండు కోట్ల విలువచేసే సమాగ్రి స్వాధీనం-శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ ముద్ర, శేరిలింగంపల్లి: ముద్ర, శేరిలింగంపల్లి: ‘ప్రతి విజయంలోనూ ప్రజల భాగస్వామ్యం, సహకారం ఉండాలి. లక్ష్యం సాధించాలంటే ప్రజల తోడ్పాటు…

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా ముగిసిన సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం

ముద్ర, కరీంనగర్ : సుందరకాండ ఒక గొప్ప రచన అని దీనిని ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో, శ్రద్ధతో పఠించాలని, శ్రీరాముని గుణాలను అలవర్చుకోవాలని మరియు విజయం వైపు పయనించాలని, ఆంజనేయులు వలె ధైర్యాన్ని, సాహసాన్ని, బలాన్ని పెంపొందించుకోవాలని మరియు ఆటంకాలను…