Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో…

పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల పిర్యాదులను పరిశీలన -జిల్లా ఎస్పి నరసింహ ఐపీఎస్

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పి నరసింహ ఐపీఎస్ పిర్యాదుదారుల నుండి వినతులు స్వీకరించారు. జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన…

దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను కలిసిన భూనిర్వాసితులు..న్యాయం చేయాలని వినతిపత్రం అందజేసిన బాధితులు

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం పునర్నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన భూనిర్వాసితులు తమకు న్యాయం చేయాలని‌ కోరుతూ సోమవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ప్రిన్సిపల్…

సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన చైర్మన్ శ్రీవాణి రవికుమార్

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :  భువనగిరిలోని పీఎం శ్రీ ప్రభుత్వ హైస్కూల్ (గంజ్)లో సోమవారం సమ్మర్ క్యాంప్‌ను భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ప్రారంభించారు. "లెర్న్ టుడే , లీడ్…

జనగణన–2027లో ఇండ్ల గణన పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జనగణన–2027 తొలి దశలో భాగంగా నిర్వహిస్తున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ…

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా…

బెదిరింపులు ఆపి కూలీ రేట్లు పెంచాలి : బిల్డింగ్ అండ్ అదర్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పెరుగుతున్న ధరలకుఅనుకూలంగా కూలి రేట్లు పెంచాలని బిల్డింగ్ అండ్ అదర్ వర్కర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. సోమవారం పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో భవనిర్మాణ కార్మికులకు కూలి రేట్లు…

కొండపైన వర్తక సంఘం రద్దు చేయాలని సంతకాల సేకరణ..

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్టలో యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కొండపైన వర్తక సంఘం రద్దు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పాత గుట్ట చౌరస్తా వద్ద నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ…

ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం15న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మెకు సహకరించండి : తెలంగాణ…

ముద్ర ప్రతినిధి యాదాద్రి భువనగిరి : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన విబి - జి రాంజీ చట్టాన్ని రద్దుచేసి పాత చట్టాన్ని కొనసాగించాలని, ఉపాధి హామీ కార్మికుల సమస్యలు…

ఈనెల 12న ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఈనెల 12న మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వచ్ఛంద రక్తదాన శిబిరం…