Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

లారీ ఢీకొని వృద్ధుని మృతి

ముద్ర, కోరుట్ల; ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కోట రాజన్న 78 అనే వృద్ధుడు లారీ ఢీకొని మృతి చెందాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కోట రాజన్న 78…

ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు చేర్చాలి -కలెక్టర్ భవేశ్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సారంగాపూర్ మండలం చించోలి (బి) గోదామును ఆయన పరిశీలించారు. ధాన్యం అన్లోడ్ అవుతున్న తీరును…

దివ్యాంగుల కోసం మెగా క్యాంప్ ఏర్పాటు – బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కోసం మెగా క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల్ ఎంఎల్ఏ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. విద్యావారోత్సవాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ మినీ…

ఎస్ఆర్ఎస్పి కెనాల్ భూమి కబ్జా …

రంగంలోకి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు... కెనాల్ భూమి హద్దులు నిర్ణయించిన రూరల్ తహసీల్దార్ హకీమ్... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో గల SRSP కెనాల్ నర్సింగాపూర్ డబుల్ బెడ్ రూముల నుండి…

ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డి గూడెంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన…

ఘనంగా ప్రభుత్వ విప్ పీఏ సంతోష్ జన్మదిన వేడుకలు

ముద్ర, యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వ్యక్తిగత సహాయకులు పీఏ సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో తోటి సిబ్బంది, అభిమానుల మధ్య…

కూకట్‌పల్లిలో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర ప్రారంభించిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్

భక్తిశ్రద్ధలతో పోటెత్తిన భక్తులు.. ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగిన పురవీధులు ముద్ర కూకట్‌పల్లి : హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలోని…

ఆలయాలు ఐక్యతకు ప్రతీకలు – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ............................................... దేవాలయాలు సమాజ ఐక్యత కు ప్రతీక అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంగళవారం మహబూబ్‌నగర్ లోని సింహగిరి శ్రీ లక్ష్మీ…

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ ధరూర్ క్యాంప్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల…

జనగణన ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియ ప్రారంభం

ముద్ర ప్రతినిధి మెదక్: మెదక్ జిల్లాలో జనగణన ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. స్వీయ గణన ముగిసిన నేపథ్యంలో జిల్లాలోని 1,68,677 ఇళ్లలో వివరాల సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 1,439మంది ఎన్యుమరేటర్లు, ఆరుగురు…