Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

నాగర్ కర్నూల్‌లో కుమ్మెర మల్లన్న జాతర దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి- సిద్దిపేటలో రజక సంఘం నిరసన

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : నాగర్ కర్నూల్ మండలం పరిధిలోకుమ్మెర మల్లన్న జాతర దైవ దర్శనానికి వెళ్లిన రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసిన నిర్వాహకులు తుకారాం రెడ్డి సహా బాధ్యులపై కఠిన చర్యలు…

తలవంచిన అరణ్యం…………… చేతిని వీడి ఓడిన ఆయుధం

తడబడి.. ముగిసిన పోరు బాట పాలకపక్షం కాఠిన్యం ముంగిట మూగబోయిన విప్లవ గీతం ఆయుధాలు అప్పగించి.. తలవంచిన విప్లవ యోధులు ఇక.. అంపశయ్య మీద గణపతి ఆఖరి పోరులో చొక్కారావు.. కనిపిస్తే కాల్చుడే… ముద్ర, తెలంగాణ బ్యూరో: “” 1967, మే 25..…

చరమాంకానికి మావోయిస్టు సాయుధ పోరు: అగ్రనేతలు దేవ్‌జీ, రాజిరెడ్డి లొంగుబాటు

  ఎస్ఐబీ ఎదుట దేవ్ జీ, ఆసిఫాబాద్ అడవుల్లో రాజిరెడ్డి మరో 16 మంది సభ్యులు లొంగుబాటు మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ రెండు రోజుల్లో మీడియా ముందుకు అగ్రనేతలు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ కగార్ పేరిట సాయుధ బలగాల కూంబింగ్... వరుస ఎన్…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేత.

మోత్కూర్ ముద్ర న్యూస్: మున్సిపాలిటీ లోని రాజన్న గూడెం గ్రామం మాజీ కౌన్సిలర్ వనం స్వామి వారి తండ్రి వనం చిన్న రాములు ఆదివారం మరణించడంతో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ లక్ష్మీనరసింహారెడ్డి, మోత్కూర్…

పాటిమట్ల, దాచారం లలో సమభావన సంఘాలకు భవనాలు.

మోత్కూర్ ముద్ర న్యూస్ : మండలంలోని పాటిమట్ల, దాచారం గ్రామాలలో సమ భావన సంఘాల కోసం భవనాలు మంజూరయ్యాయని కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు గౌడ్ తెలిపారు. ఆదివారం అయన విలేకరులతో మాట్లాడుతూ సమభావన సంఘాల కోసం భవనాలు నిర్మించేందుకు…

పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శ్రీకారం

అందొల్ ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి: అందొల్ నియోజకవర్గ పరిధిలో టేక్మాల్ మండలం సిఎం తండా గ్రామపంచాయతీలోని ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిఆర్ దామోదర రాజా…

ప్రతి ఒక్కరు తమ బ్యాంక్ అకౌంట్ యొక్క కెవైసీ అప్డేట్ చేసుకోవాలి – ఆందోల్ డివిజన్ ఆర్బిఐ…

- ఆందోల్, జనవరి 22 ముద్ర సంగారెడ్డి: ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ యొక్క కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఆందోల్ డివిజన్ ఆర్బిఐ కౌన్సిలర్ మురళీకృష్ణ అన్నారు. ఆదివారం కొన్యాల గ్రామంలో వారు మాట్లాడుతూ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కెవైసీ…

కారు ప్రమాదం లో ఒకరి మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కల్లెడ గ్రామపంచాయతీ దోస్త్ నగర్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రెవిన్యూ ఉద్యోగి నసీరుద్దీన్ (50) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి.…

కరీంనగర్ ‘కొత్త’ కొలువు.. సవాళ్ల ‘పెద్ద’ కొలువు!

- కొత్త పాలకవర్గానికి సరికొత్త సవాళ్లు - ముందుంది ముసళ్ల పండగ - అసంపూర్తి పనులు పూర్తయ్యేనా? - నగర సుందరీకరణపై ఆశలు - అవినీతి అనకొండలపై కొరడా ఝలిపిస్తారా.? ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ గా మారిన తరువాత…

ఘనంగా ఏకలవ్య ఫౌండేషన్ సందీపని వార్షికోత్సవ వేడుకలు

. నూతన గురుకుల హాస్టల్ భవనాల శంకుస్థాపనలు . హాజరైన ప్రముఖులు ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం జినుగుర్తి గ్రామంలోని ఏకలవ్య ఫౌండేషన్ లో ఆదివారం రోజున సందీపని వార్షికోత్సవ వేడుకలు, గురుకుల హాస్టల్ భవనాల…