Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana political news

అంకెలగారడీ బడ్జెట్ లో అన్ని వర్గాలకు అన్యాయం : బిఆర్ఎస్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అంకెలగారడీ బడ్జెట్ లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో భువనగిరి మాజీ…

పైలట్ కు షాక్ మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్ సీజ్ భూ వివాదాలు కూడా ఇటీవల డ్రగ్ పార్టీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్‌హౌస్ వివాదం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. అజీజ్ నగర్‌లొని ఓ అసైన్డ్ భూమిని ఆక్రమించి ఫామ్‌హౌస్ కట్టారని ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ నేత,…

అసెంబ్లీలో వన్ సైడ్ వార్… కేసీఆర్ గైర్హాజరీ బీఆర్ఎస్‌కు భారమా?

కేసీఆరే ప్రాబ్లం అసెంబ్లీలో వార్ వన్ సైడ్ సభకు దూరంగా మాటల మాంత్రికుడు సమావేశాల్లో కేసీఆర్ లేని లోటు రేవంత్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి ఎదుర్కోవడంలో కేటీఆర్ అష్టకష్టాలు ముద్ర, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ కు కేసీఆర్ తోనే కష్టాలు…

బీజేపీ బలం తగ్గుతోందా…!

- పాలమూరు లోకసభ నియోజకవర్గం లో తగ్గిన ప్రాభవం - ఏడు నియోజకవర్గాల్లో కనిపించని ఎంపీ నిధుల అభివృద్ధి - ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఉన్నా బీజేపీ అభ్యర్థి ని గెలిపించిన నియోజకవర్గ ప్రజలు - ఇప్పటి వరకు ఒక్క నియోజకవర్గం లో కేంద్ర నిధులతో…

కాంగ్రెస్ 6 గ్యారంటీలపై బీజేపీ ఆందోళన గ్యారంటీలు అమలు చేయాలని ఎమ్మార్వోకు వినతి

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లతో గారడి చేసి ప్రజానీకానీ మోసం చేసింది. *100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ 1000 రోజులు దాటిన అమలు చేయలేని దౌర్భాగ్యస్థితిలో ఉంది ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసిన కరీంనగర్ బిజెపి జోన్…

ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద నాయక్ సోమవారం సాయంత్రం దండేపల్లి మండలం లింగాపూర్ లోని తమ నివాసంలో మృతి చెందారు. ఆయన ఖానాపూర్ ఎమ్మెల్యే గా మూడు పర్యాయాలు గెలుపొందారు. తొలి సారి…

రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వ హామీలను అమలు చేయాలని బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో…

ముద్ర, నారాయణపేట : ప్రభుత్వ హామీలను అమలు చేయాలని...రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు జ్యోతి సాయిబన్న డిమాండ్ చేశారు. బిజెపి నారాయణపేట మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ప్రభుత్వ…

కేంద్ర ప్రభుత్వం మైనారిటీ లపై పగ బట్టింది… మైనారిటీ ల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : మైనార్టీల సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు.…

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన…

పనిచేసే కార్యకర్తలనకే కాంగ్రెస్ లో ప్రాధాన్యత

ముద్ర, వనపర్తి: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన నికార్సైన కార్యకర్తకు సముచిత గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. టీపీపీసీ అధిష్టానం ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నుకోన్నున్న మండల…