Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

రూట్ ఛేంజ్.. గులాబీ బాస్ బిగ్ ప్లాన్

  పట్టు కోసం.. దళం రీలోడెడ్ కేసీఆర్ నిశ్శబ్ద ఆపరేషన్ బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా కొత్త వ్యూహం బాధితుల దగ్గరకు కేటీఆర్ ఇక నుంచి జిల్లాలకే ప్రయార్టీ ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి బలం కోల్పోతున్న బీఆర్ఎస్..…

తెలంగాణలో అరాచన పాలనపై మౌనమేలా..?-రాహుల్ గాంధీకి ఎంపీ ఈటల సూచన

పేద ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానంపై దాడి జరుగుతోంది తెలంగాణ పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం న్యూఢిల్లీ : తెలంగాణలో కొనసాగుతోన్న అరాచక పాలన... పేద ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానంపై జరుగుతోన్న దాడుల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్…

అక్రమ కూల్చివేతలపై శాసనసభ, మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

భూదాన్ భూములపై ఆ ముగ్గురు మంత్రుల కన్ను అందుకే నోటీసులు ఇవ్వకుండా పేదలను రోడ్డన పడేశారు స్వార్ధ రాజకీయాల కోసం ప్రజలు, అధికారుల మధ్య చిచ్చు పెడుతున్నారు ముద్ర, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు అక్రమ సంపాదన కోసం…

వేధించిన వారిని వదలను -హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

పోలీసు ఉన్నతాధికారులు వారికి వారే చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు ముద్ర, హుజూరాబాద్ : చెప్పని మాటలు చెప్పినట్టు అభూత కల్పనలు సృష్టించి తనను వేధిస్తోన్న వారు ఎంతటి వారైనా ఎవరినీ వదలే ప్రసక్తే లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్…

ప్ర‌భుత్వ ప్ర‌గ‌తిని చూడ‌లేని కేసీఆర్ & కో విష ప్ర‌చారం

పేద‌లే ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం పేటెంట్‌ వెలుగుమెట్ల‌లో 2023లో ఇళ్లు కూల‌గొట్టింది బిఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే బాధితుల‌కు ఇంటిస్ధ‌లం, ఇళ్లు ఇచ్చే బాధ్య‌త మాది వ‌రుస ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల బుద్ది చెబుతున్నా మారని బిఆర్ఎస్ వైఖ‌రి కాళేశ్వ‌రం ప్రాజెక్ట్…

భూభారతి పేరుతో.. కాంగ్రెస్ మార్క్ అవినీతి

* రెవెన్యూ వ్యవస్థను భ్రష్టుపట్టించిన రేవంత్ రెడ్డి సర్కార్ సిద్దిపేట అర్బన్ ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన మాజ మంత్రి హరీష్ రావు సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక…

గడ్డపారలతో దాడులు చేస్తు ప్రజలను రోడ్డున పడేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-రామచంద్ర రావు

 బాపు ఘాట్ లో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి పర్యటన ప్రారంభిస్తున్న భాజపా నాయకులు - మూసి ప్రక్షాళన ఎక్కడి నుంచి ప్రారంభించాలో మొదలు నేర్చుకో - ఎస్టీపీలు ఏర్పాటు చేసి చెరువులు నాళాలు శుద్ధి చేయండి - మధు పార్క్…

తెలంగాణలో అరెస్టుల పర్వం నడుస్తోంది-మీడియాతో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

  కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధిని మరచి అక్రమ కేసులపై దృష్టి పెట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దోషులుగా చూస్తోంది కౌశిక్ రెడ్డిపై పోలీసుల నిరాధార ఆరోపణలు ఈ కేసును సీఐడీకి ఎందుకు ఇస్తున్నారు..? బాల్క సుమన్‌ను ఎందుకు కస్టడీ కోరుతున్నారు..?…

చిట్యాల ప్రెస్ నోట్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించాలి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నాగేష్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరశిస్తూ మార్చి 1 నుండి 20 వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన…

తుర్కపల్లిలో టీఆర్‌పీ జెండా ఆవిష్కరణ – తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు, భారీ చేరికలతో రాజకీయ కదలిక

తుర్కపల్లి, ముద్ర: తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ సభ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న పాల్గొని ప్రభుత్వ విధానాలపై…