Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

కాంగ్రెస్ తోనే మా పోటీ-నిజామాబాద్ ఎంపీ అర్వింద్

కాంగ్రెస్ తోనే మా పోటీ బీఆర్ఎస్ ను గల్లంతు చేస్తాం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉండదు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ముద్ర, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ తోనే ప్రధాన పోటీ ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి…

మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణిలో అవినీతి ప్రతిపక్షం కట్టుకథ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతల ఆరోపణల్లో వాస్తవాలు లేవు మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం ముద్ర, ఖమ్మం : సింగరేణి బొగ్డు టెండర్ల విషయంలో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు…

ఆత్మరక్షణలో బీఆర్ఎస్

ఓవైపు విచారణ.. మరో వైపు పురపోరు ఆత్మరక్షణలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల భారం లోకల్ లీడర్లపైనే.. సిట్ విచారణ తో పార్టీలో భయం రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నిక సంగతి ఎలా ఉన్నా.. బీఆర్ఎస్ పార్టీ…

మంత్రుల భీటీపై శ్రీధర్ బాబు క్లారిటీ

అది సీక్రెట్ మీటింగ్ కాదు మున్సిపల్ ఎన్నికలపై చర్చించాం మంత్రుల భీటీపై శ్రీధర్ బాబు క్లారిటీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో మంత్రుల భేటీపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…

నామినేషన్ల స్వీకరణ:

నేటి నుంచి ఈనెల 30 వరకు (సాయంత్రం 5:00 గంటల వరకు) నామినేషన్ల పరిశీలన : జనవరి 31 నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3:00 గంటల వరకు. పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 11, 2026 (ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 వరకు). రీ-పోలింగ్ (అవసరమైతే):…

గవర్నర్ కు బీఆర్ఎస్ నేతల వినతి

బొగ్గు స్కాంపై సమగ్ర విచారణకు ఆదేశించండి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయాలి విచారణ బాధ్యత కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఇవ్వండి గవర్నర్ కు బీఆర్ఎస్ నేతల వినతి ఫుట్ బాల్ మ్యాచ్ కోసం రూ. 10 కోట్ల సింగరేణి నిధుల దుర్వినియోగం కోల్…

నేడు రాజ్ భవన్ కు కేటీఆర్ బృందం

‘బొగ్గు’కుంభకోణంపై విచారణ కోరే అవకాశం ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన నైనీ బొగ్గు టెండర్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

కాంగ్రెస్ జిల్లాల పర్యటన

28 నుంచి 31 వరకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్. మీనాక్షి నటరాజన్ ల జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మాగాంధీ పేరు ను తొలగించిన అంశంలో ఏఐసీసీ పిలుపు మేరకు పోరాటం…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

బీసీల కుల గణనపై కేంద్రం కొత్త మోసానికి తెరతీసింది కేంద్రం మోసంపై జాగృతి యుద్ధ భేరి మోగించబోతున్నది ఈనెల 29న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం కేంద్రం చేయబోతున్న మోసం, అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తాం తెలంగాణ జాగృతి…

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక నేతకు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరు కావాలని మాజీ ఎంపీ, brs పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ అధికారులు 160 CRPC కింద నోటీస్ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి రావాలని…