Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

భాజా భజంత్రీలతో నామినేషన్లు

చివరి రోజు హోరెత్తిన దరఖాస్తులు ముగిసిన నామినేషన్ల పర్వం ముద్ర, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని వనపర్తి పెబ్బేరు కొత్తకోట ఆత్మకూరు అమరచింత మున్సిపాలిటీలో జరిగిన నామినేషన్లు చివరి రోజు అయిన శుక్రవారం అట్టహాసంగా ముగిసింది. వనపర్తి…

ఐదు మున్సిపాలిటీల్లో 812 నామినేషన్లు దాఖలు

ముద్ర, వనపర్తి : వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో శుక్రవారం సాయంత్రం నామినేషన్ల పర్వం ముగిసే సమయానికి 812 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఐదు మున్సిపాలిటీలో మొత్తం 80 వార్డులు ఉండగా 291 మంది అభ్యర్థులు 812…

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం

కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది ఈ లక్ష్యం దిశగానే రూ.20 వేల కోట్లతో 100 నియోజకవర్గాల్లో యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం దేశంలో భూసంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకృష్ణారావు…

హోరా హోరీగా పేటలో నామినేషన్లు

సందడిగా పేట మున్సిపల్ పరిసరాలు నామినేషన్ వేసిన కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థి సరిత హరి నారాయణ భట్టాడ్ చివరి రోజు ఒక్కటే 164 నామినేషన్లు నామినేషన్ చివరినాటికి మొత్తం 202 నామినేషన్లు చైర్ పర్సన్ అభ్యర్థులపై స్పష్టత తెలపని…

రూ. 13 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పీయేసి చైర్మన్ గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు 13 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, పీయేసీ చైర్మన్ అరికపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలో సీసీ రోడ్ల శంకుస్థాపననలకు రూ.6.58,50,000,…

కేసీఆర్ కు నోటీసులు దుర్మార్గపు చర్య -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  విచారణ పేరిట ప్రతీకారం అసమర్థ కాంగ్రెస్ కు ప్రజలే బుద్ది చెబుతారు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

‘మా బాస్’.. కేసీఆర్-ఎంపీ ఈటలఆసక్తికర వ్యాఖ్యలు

యథాలాపమా? ఉద్దేశపూర్వకమా? ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ సీఎం కేసీఆర్‌ను 'మా బాస్' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఈటల మాట్లాడుతూ, ప్రజలే తనకు అండగా…

ఫోన్ ట్యాపింగ్ కారకులను శిక్షించాల్సిందే- జాగృతి అధ్యక్షురాలు కవిత

ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ముద్ర, హైదరాబాద్ : గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాధాకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దాని వెనక ఉన్న వారికి శిక్షపడాల్సిందేనని చెప్పారు. గురువారం…

కేసీఆర్… సిట్ ముందు నిజాలు చెప్పాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

  ఫోన్ ట్యాపింగ్ పై కవితే బాధపడుతోంది ముద్ర, వేములవాడ : ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో విచారణకు హాజరవుతున్న మాజీ సీఎం కేసీఆర్... సిట్ అధికారుల ముందు నిజాలే చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేసీఆర్ వయసు ఆధారంగా…

తొలిరోజు 902 నామినేషన్లు

పుర ఎన్నికల్లో 890 మంది అభ్యర్ధుల నామినేషన్లు కాంగ్రెస్ నుంచి 382 బీఆర్ఎస్ నుంచి 258 బీజేపీ నుంచి 169 నామినేషన్లు దాఖలు ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే నెల పదకొండో తేదిన రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం…