Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana

వారంలోగా ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, రానున్న వారం రోజుల్లో నిర్దేశిత కొనుగోలు లక్ష్యాన్ని పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన…

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం..

నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ చైర్మన్ చిత్రా మిశ్రా.. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్. ముద్ర, కరీంనగర్ : గర్భస్థ శిశువు లింగ…

కనీస వేతనాల సవరణపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి: బండారు దత్తాత్రేయ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల పెంపు కోసం నిర్వహించిన ఆల్ ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ గవర్నర్, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. ఈ సమావేశం బండారు వైష్ణవ్ మెమోరియల్…

18 నుండి జిల్లాలో యువజన వారోత్సవాలు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో ఈ నెల 18 నుండి 23 వరకు యువజన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న “ఫిట్ & ఆక్టివ్ తెలంగాణ…

కరీంనగర్ కు మహర్ధశ,……..ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి

యూసీఎఫ్ కింద మూడు ప్రాజెక్టులకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం రూ.895 కోట్ల మంజూరు ప్రతిపాదనలకు ఓకే? కరీంనగర్ మేయర్ పదవి బీజేపీకి అప్పగిస్తే వరద నిధులు పారిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన బండి ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర…

మున్సిపాలిటీలలో కాంట్రాక్టర్లు క్వాలిటీ తో పాటుగా కార్మికుల రక్షణ చర్యలు చేపట్టాలి  –…

ముద్ర హైదరాబాద్ : రాబోయే ఐదారేళ్ళలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నగరాభివృద్ధి కింద  వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో  వందల కోట్లతో ప్రజల సౌకర్యం కోసం అనేక సివిల్ వర్క్స్  చేసే అవకాశం ఉందని, అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్…

హైదరాబాద్‌లో ఫోటో జర్నలిస్ట్ రఘు రాయ్ సంస్మరణ సభ

ముద్ర,హైదరాబాద్‌: హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుప్రసిద్ధ ఫోటో జర్నలిస్ట్ రఘు రాయ్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్…

జనగణన కార్యకలాపాలపై సమీక్షించిన శేరిలింగంపల్లి జోనల్ కార్యదర్శి

ముద్ర, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయన్ అమిత్ ఐఏఎస్ ఈరోజు జోనల్ కాన్ఫరెన్స్ హాల్‌లో జనగణన కార్యకలాపాలపై వార్డుల నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డుల వారీగా జనగణన ఎన్యుమరేషన్…

నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అదనపు కలెక్టర్ నగేష్

బెస్ట్ అవైలబుల్ పాఠశాల్లో ప్రవేశం కోసం లక్కీ డిప్ ద్వారా ఎంపిక ముద్ర ప్రతినిధి, మెదక్: నిరుపేదలైన గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ప్రభుత్వ…

కొనుగోలు, రవాణా ఆలస్యం కావద్దు పూర్తయ్యేవరకు అధికారులు క్షేత్ర స్థాయిలోనే అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోలు, రవాణా ఆలస్యం కావద్దని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. పూర్తయ్యేవరకు అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్, కాట్రియాలలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.…