Take a fresh look at your lifestyle.
Browsing Tag

Temple Administration

న్యూఢిల్లీలో 29వ జాతీయ సదస్సులో యాదగిరిగుట్ట దేవస్థానం తరఫున పాల్గొన్న ఈఓ భవానీ శంకర్

 ముద్ర, యాదగిరిగుట్ట : జాతీయ స్థాయి నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ- గవర్నెన్స్ 29వ జాతీయ సదస్సు న్యూఢిల్లీలో నిర్వహించగా యాదగిరిగుట్ట దేవస్థానం తరఫున కార్యనిర్వాహణాధికారి జె. భవానీ శంకర్ పాల్గొని ప్రజెంటేషన్ సమర్పించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా…

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా ముగిసిన సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం

ముద్ర, కరీంనగర్ : సుందరకాండ ఒక గొప్ప రచన అని దీనిని ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో, శ్రద్ధతో పఠించాలని, శ్రీరాముని గుణాలను అలవర్చుకోవాలని మరియు విజయం వైపు పయనించాలని, ఆంజనేయులు వలె ధైర్యాన్ని, సాహసాన్ని, బలాన్ని పెంపొందించుకోవాలని మరియు ఆటంకాలను…

దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను కలిసిన భూనిర్వాసితులు..న్యాయం చేయాలని వినతిపత్రం అందజేసిన బాధితులు

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం పునర్నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన భూనిర్వాసితులు తమకు న్యాయం చేయాలని‌ కోరుతూ సోమవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ప్రిన్సిపల్…

కొండపైన వర్తక సంఘం రద్దు చేయాలని సంతకాల సేకరణ..

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్టలో యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కొండపైన వర్తక సంఘం రద్దు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పాత గుట్ట చౌరస్తా వద్ద నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ…

కొండపైన వర్తక సంఘంలో షాపులను టెండర్ వేయాలి…

కొత్తవారికి అవకాశం లేకుండా తక్కువ కిరాయిలతో షాపులను నిర్వహణ.. మే 31 లోపు టెండర్ వేయకుంటే ఊరుకునేది లేదు : యాదాద్రి పరిరక్షణ కమిటీ ముద్ర, యాదగిరిగుట్ట : కొండపైన వర్తక సంఘంలో షాపులను టెండర్ వేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని యాదాద్రి…

కొండపైన ఒక వర్గం చేతిలో ఉన్న వ్యాపార సముదాయాలకు టెండర్లు పిలవాలి… బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో…

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట కొండపైన 30, 40 ఏండ్ల నుండి కేవలం ఒక వర్గం చేతిలో మాత్రమే వ్యాపార సముదాయాలు ఉన్నాయని వాటికి వెంటనే టెండర్లు పిలవాలని బిజెపి యాదగిరిగుట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం దేవస్థానం కార్యనిర్వాహణాధికారికి…

యాదగిరిగుట్ట నారసింహుని హుండీ ఆదాయం రూ.1.52 కోట్లు.

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. ఎస్పీఎఫ్ హోంగార్డుల భద్రత నడుమ స్వామి వారి హుండీలను కొండకింద సత్యనారాయణ స్వామి మండపంలోకి తరలించి ఈవో భవాని శంకర్…

ఆత్మకూరు శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థాన నూతన ఛైర్మన్ గా పైళ్ల దామోదర్ రెడ్డి

 ఆత్మకూర్(ఎం), ముద్ర: స్థానిక శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకమండలి ఎన్నిక సోమవారం దేవాలయంలో మాజీ చైర్మన్ గుండేగాని అయిలయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ గా…

యాదగిరిగుట్ట హుండీ ఆదాయం 1 కోటి 86 లక్షలు

ముద్ర, ప్రతినిధి భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 28 రోజుల హుండీ లెక్కింపు ఆదాయం 1,86,44,511.00 ఒక కోటి ఎనబై ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదువందల పదకొండు రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి జే. భవాని శంకర్…

రూ. 5,456 కోట్ల బడ్జెట్‌తో టీటీడీ: శ్రీవారి ముడుపు పత్రం, వకుళామాత ఆలయం, ఆధునిక వంటశాలలు &…

రూ. 5,456 కోట్లతో టీటీడీ బడ్జెట్ శ్రీవారి ముడుపు పత్రం పథకం అమలు వకుళామాత ఆలయంలో గోవింద అక్షరమాల తిరుపతిలో కమాండ్ కంట్రోల్ మరో అన్న ప్రసాద భవనం.. ఆధునిక వంటశాలలు టీటీటీ పాలకమండలి నిర్ణయం ముద్ర, ఏపీ : తిరుపతిలోని వకుళమాత ఆలయంలో…