Take a fresh look at your lifestyle.
Browsing Tag

Training Program

మున్సిపాలిటీలలో కాంట్రాక్టర్లు క్వాలిటీ తో పాటుగా కార్మికుల రక్షణ చర్యలు చేపట్టాలి  –…

ముద్ర హైదరాబాద్ : రాబోయే ఐదారేళ్ళలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నగరాభివృద్ధి కింద  వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో  వందల కోట్లతో ప్రజల సౌకర్యం కోసం అనేక సివిల్ వర్క్స్  చేసే అవకాశం ఉందని, అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్…

ఎన్ఎంఎన్ఎస్ యాప్ తో కూలీల హాజరు నమోదు సులువు : డిఅర్ డిఓ టి. నాగిరెడ్డి

ముద్ర, ప్రతినిధి యాదాద్రి భువనగిరి : ఎన్ఎంఎన్ఎస్ యాప్ తో కూలీల హాజరు నమోదు సులువవుతుందని డిఅర్ డిఓ టి. నాగిరెడ్డి అన్నారు. జిల్లాలోని వంగపల్లి రైతు వేదిక లో 6 మండలాలు , మాస్కుంట రైతు వేదిక లో 6 మండలాలు, చౌటుప్పల్ రైతు వేదికలలో 5…

కోట్ పల్లి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ -రూ. 600 కోట్లతో కొత్త…

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ధారూర్ మండలం కోట్ పల్లి వాగుపై 27 కోట్ల యాబై లక్షలతో నూతనంగా నిర్మించే హైలెవల్ బ్రిడ్జికి మంగళవారం శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్…

సంఘాల బలోపేతానికి కృషి మత్స్యకారులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం టీజీఎఫ్‌సీఓ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు…

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని టీజీఎఫ్‌సీఓ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని గంగాపుత్ర సంఘం, సబ్జీమండిలో ఐదు సొసైటీలకు చెందిన…

స్థానిక సంస్థలు ఆదాయ మార్గాలను పెంచుకోవాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

99 రోజుల ప్రణాళిక శిక్షణ కార్యక్రమం మహదేవపూర్, ముద్ర: పంచాయతీలు, మున్సిపాలిటీలు ఆదాయ మార్గాలను పెంచుకుని గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేయాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని…

నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ కుమార్…

ముద్ర, నారాయణ పేట: నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి కి సూచించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి పర్యాటక ప్రాంతంలో…

గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 21: పల్లెల సర్వతో ముఖాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా సర్పంచులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం జిల్లా కేంద్రంలోని మహిళా…