Take a fresh look at your lifestyle.
Browsing Tag

Tummala Nageswara Rao

సీతారాముల కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు-మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

-భద్రాచలం అభివృద్ధికి ప్రణాళికలు -ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం ముద్ర, భద్రాచలం : దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు…

భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ మూడు దశల్లో విస్తృత అభివృద్ధి పనులు – మంత్రుల సమీక్ష

ముద్ర, హైదరాబాద్ :తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో…

ఆయిల్ ఫామ్‌ ఫ్యాక్టరీతో రైతులకు ఉగాది కానుక, 70 లక్షల ఖాతాల్లో రైతు భరోసా నిధులు

ఆయిల్ ఫామ్ రైతులకు ఉగాది కానుక నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22న 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉగాది కానుకగా రేపు సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని…

కొత్త రైతులకూ రైతు భరోసా అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం ఈ నెల 25 వరకు అవకాశం వ్యవసాయ శాఖకు డిజిటల్…

ముద్ర. తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో జమ చేయనుంది. మొదటి విడతగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు గాను…

రైతులకు గుడ్ న్యూస్

ఈ నెల 22న రైతు భ‌రోసా మొద‌టి విడ‌త నిధులు విడుద‌ల‌ మూడు విడతల్లో రైతులకు జమ ఈసారి 9 వేల కోట్ల రైతు భరోసా ముద్ర, తెలంగాణ బ్యూరో: రైతు భరోసా విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 22న రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. సిద్దిపేట జిల్లా…

నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఎల్.పి.జి సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:  గృహావసరాలకు, విద్యాలయాలకు, ఆసుపత్రులకు ఎల్.పి.జి సరఫరాలో లోటు రానివ్వము నాగర్ కర్నూల్ జిల్లాలో సాగు, తాగునీటి సమస్య లేదు పంటలు చేతికి వచ్చే వరకు విద్యుత్, సాగు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది…

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను రాజకీయాలకు ఆతీతంగా విజయవంతం చేయాలి..రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ…

కరీంనగర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను సమష్టిగా అందరం సక్సెస్ చేద్దాం.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాను అగ్రభాగాన నిలుపుదాం.. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి.. అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి ప్రధాన లక్ష్యం.. ప్రధాన…

అక్రమ కూల్చివేతలపై శాసనసభ, మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

భూదాన్ భూములపై ఆ ముగ్గురు మంత్రుల కన్ను అందుకే నోటీసులు ఇవ్వకుండా పేదలను రోడ్డన పడేశారు స్వార్ధ రాజకీయాల కోసం ప్రజలు, అధికారుల మధ్య చిచ్చు పెడుతున్నారు ముద్ర, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు అక్రమ సంపాదన కోసం…

కార్యకర్తల కృషితోనే కాంగ్రెస్‌కు ఘనవిజయాలు: బండి రమేష్

- ​జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు ఘనంగా సన్మానం ​- ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ​హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి , ఫిబ్రవరి 22: పార్టీ బలోపేతమే లక్ష్యంగా క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు…

ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు ప్రకటించిన కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా

  పత్తి కొనుగోళ్ల పొడగింపుపై కేంద్రజౌళి శాఖకు అగ్రికల్చర్ సెక్రటరీ లేఖ ముద్ర, తెలంగాణ బ్యూరో : కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ రైతులకు తీపికబురు చెప్పింది. రైతుల వద్ద నిలువ ఉన్న, లేట్‌ క్రాఫ్‌ ద్వారా సేకరిస్తున్న పత్తి…