Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

సిఎం పర్యటనకు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఈ నెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రంలో టెంపుల్ సిటీ వద్ద వేద పాఠశాల శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా అధికారులంతా…

వర్తక సంఘం రద్దు చేయాలని సంతకాల సేకరణ జాబితాను ఈవో,చైర్మన్ కు వినతి పత్రం..

కొండపైన దుకాణాలను టెండర్లు వేస్తే రూ. 20 నుండి 30 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ నెల 31న కొండపైన దుకాణాల కాలపరిమితి ముగుస్తుంది. యాదాద్రి పరిరక్షణ కమిటీ. ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానంలో…

శ్రీ పద్మావతి అమ్మవారి కి నవకలశ పంచామృత అభిషేకం…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :  స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో మంగళవారం మృగశిర నక్షత్రం పురస్కరించుకొని శ్రీ పద్మావతి అమ్మవారి కి నవకలశ పంచామృత అభిషేకాన్ని అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన…

ప్రతి ఒక్కరు ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రతి ఒక్కరు ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కే. ధనంజనేయులు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళికలో యువజన, క్రీడల వారోత్సవం 2వ రోజు…

తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి నిరసన

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం మాట్లాడుతూ ప్రజా పాలన కాదు (ఇందిరాపాలన)రాక్షస పాలన” అంటూ…

ఎన్ పిఆర్ డి రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్.. శిక్షణా తరగతులను…

ముద్ర, యాదగిరిగుట్ట :  ఈ నెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ( ఎన్.పి.ఆర్.డి) రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల వాల్ పోస్టర్‌ను ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ…

పోచంపల్లి, బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పోచంపల్లి, బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిమంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలోని ఇంద్రాకిలాద్రి రైస్ మిల్లును అనంతరం…

మునుగ టీ ని ప్రారంభించిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ మహిళలు తయారు చేసిన మునుగ టీ ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్ లు భాస్కర్ రావు, వెంకారెడ్డి తో కలిసి కలెక్టరేట్లో సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ…

సైకిల్ ఎక్కిన బీర్ల…. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వినూత్న నిరసన తెలిపిన తెలంగాణ రాష్ట్ర…

27 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర.. ముద్ర, యాదగిరిగుట్ట : రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సైకిల్ ఎక్కారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలపై…

మిషన్ భగీరథ నూతన పైపు లైను పనులు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పట్టణంలోని 22వ వార్డు పరిధిలోని న్యూ రామ్ నగర్ లో నూతనంగా ఇండ్ల నిర్మాణం అయిన ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి మిషన్ భగీరథ పైపు లైను లేదని గత వారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి…