Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

అమావాస్యని పురస్కరించుకొని సకల దోష నివారణార్థం స్వర్ణగిరిలో శ్రీ సుదర్శన నారసింహ హవనం జల నారాయణ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : సకల దోష నివారణార్థం అమావాస్యని పురస్కరించుకొని స్వర్ణగిరి క్షేత్రంలో శనివారం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామి వారికి ప్రాతఃకాలంలో సుప్రభాత సేవను విశేషంగా…

సామాజిక సేవా దృక్పథం ఉన్న వారంతా రెడ్ క్రాస్ లో సభ్యులుగా చేరాలి…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : సమాజ సేవ చేయాలని, నలుగురికి సాయం చేయాలన్న తలంపుతో ఉన్నవారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేరాలని ఆ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీ నరసింహ రెడ్డి, డివిజన్ కమిటీ…

డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో డ్రగ్స్ అమ్ముతున్నారని తెలియగా ఎస్సై…

18 నుండి జిల్లాలో యువజన వారోత్సవాలు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో ఈ నెల 18 నుండి 23 వరకు యువజన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న “ఫిట్ & ఆక్టివ్ తెలంగాణ…

తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా మెరుగు మధు నియామకం.. 

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :  తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా భువనగిరి పట్టణానికి చెందిన మెరుగు మధు ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా పూస శీను మాట్లాడుతూ…

కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలంటూ ఎమ్మెల్యేకు వినతి…

కొండపైన దుకాణాలను టెండర్లు వేస్తే రూ. 20 నుండి 30 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ నెల 31న కొండపైన దుకాణాల కాలపరిమితి ముగింపు.. దేవస్థానానికి గండి కొడుతున్న కొండపైన వర్తక సంఘం. యాదాద్రి పరిరక్షణ కమిటీ. ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట…

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి చేతుల మీదుగా ధ్వజస్తంభ స్థాపన

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ మల్లన్న స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని పరమపూజ్యులు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి…

సైదాపురం లో వైద్య శిబిరం

 ముద్ర, యాదగిరిగుట్ట : ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని సైదాపురం గ్రామ పిహెచ్సిలో టీబీ వ్యాధిపై అవగాహన వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ రోజా దర్శనం ప్రారంభించారు. శిబిరంలో గ్రామస్తులకు ఎక్స్రేలు తీశారు.…

జిల్లాలో ఆహార కల్తీని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జిల్లాలో ఆహార కల్తీని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. గురువారం తన ఛాంబర్ లో ​ఆహార భద్రతపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు…

స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో గురువారం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామివారికి జరిపే…