Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం

యూనిట్-3లో మంటలు.. అప్రమత్తమైన సిబ్బందిప్రధాన యంత్రాలకు తప్పిన పెను ప్రమాదం ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో ఒక్కసారిగా మంటలు…

అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం.. వైభవంగా శ్రీ స్వామివారి తిరువీధి…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : విశ్వేశ్వరుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో అర్చక స్వాములు ఆదివారం అంగరంగ…

కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని మంత్రులకు వినతి పత్రం…. దేవస్థానం ఆదాయానికి గండి…

ముద్ర,యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట దేవస్థానంలో కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు వేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ…

యాదగిరిగుట్ట దేవస్థాన అభివృద్ధిలో భూ నిర్వాసితులు, రైతులకు న్యాయం చేయాలి

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం పునరుద్ధరణలో భూములిచ్చిన తమకు న్యాయం చేయాలని రైతులు, భూ నిర్వాసితులు శనివారం ఈవో కు వినతి పత్రం ఉందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొండ వెనుక భాగంలో ఉన్న తమ…

విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా పాలన…

బర్రెలను అపహరించే ముగ్గురు దొంగల అరెస్ట్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : బర్రెలను అపహరించే కూతురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు భువనగిరి సబ్ డివిజన్ డిఎస్పి రవీందర్, రూరల్ సీఐ చంద్రబాబు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ ఈ నెల 12న మండలంలోని…

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా .. వడ్ల కొనుగోళ్లలో రైతులను…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. శనివారం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే…

పొదుపు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న మోడీ.. తాను మాత్రం విదేశాలు తిరుగుతుండ్రు :   తెలంగాణ వ్యవసాయ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :  పొదుపు పేరుతో ప్రజలను బిజెపి మోడీ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు విమర్శించారు. ప్రజలను సౌకర్యాలు తగ్గించుకోమని చెప్పి…

డివైడర్ కు ఢీకొని వ్యక్తి మృతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఆటో అదుపుతప్పి డివైడర్ కు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన భువనగిరి పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. భువనగిరి మండలం కూనూరు గ్రామానికి చెందిన వడి గిరి(36) ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.…

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని సిపిఎం నిరసన

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఉపసంహరించుకుని జీఎస్టీ పరిధిలోకి తేవాలని సిపిఐ ఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. శనివారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రైతు బజార్ వద్ద కేంద్ర…