Take a fresh look at your lifestyle.
Browsing Category

gadwal district

జిల్లాలో వడగండ్ల వర్షం * దెబ్బతిన్న కూరగాయలు, మొక్కజొన్న, వరి, మామిడి

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ ప్రతినిధి: ద్రోణి ప్రభావంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళ వారం రాత్రి‌ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, తేలికపాటి వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. మంగళవారం…

గ్యాస్ వినియోగదారులు నిబంధనలు పాటించాలి. 

ముద్ర, గద్వాల: గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునే వినియోగదారులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు అంటూ…

తండ్రి మరణం… కన్నీటితో పది పరీక్ష రాసిన కొడుకు

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. కేటిదొడ్డి మండలం విశ్వబ్రహ్మణ మండలాధ్యక్షులు,‌ గంగన్ పల్లి గ్రామానికి చెందిన సదానందం అచారి(44) మంగళవారం సాయంత్రం గద్వాలలో జరిగిన…

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ముద్ర, గద్వాల: అమావాస్య సందర్భంగా కేటిదొడ్డి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన పాగుంటా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి బుధవారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి…

కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య పదవ తరగతి పరీక్షలు * పరీక్షా కేంద్రాలను స్వయంగా పరిశీలించిన జిల్లా…

ముద్ర,‌జోగుళాంబ గద్వాల ప్రతినిధి: పదవ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న సందర్భంగా బుధవారం గద్వాల్ జిల్లా కేంద్రంలోని సరస్వతి టాలెంట్ హై స్కూల్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు స్వయంగా సందర్శించి, అక్కడి…

వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ

ముద్ర, గద్వాల: గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో మంగళవారం వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతు - శాస్త్రవేత్త చర్చ మరియు శిక్షణ కార్యక్రమము (ATMA సౌజన్యంతో) నిర్వహించారు. ఈ కార్యక్రమములో తెలంగాణ రైత విజ్ఞాన కేంద్రం, మహబూబ్ నగర్ శాఖ…

ఎక్కడి చెత్త అక్కడే

ముద్ర, గద్వాల: ఓ వైపు కాంగ్రెస్‌ సర్కారు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. మరోవైపు జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధ్వానంగా…

రైతులకు కొరత లేకుండా విత్తనాలు, ఎరువుల సరఫరా చేయాలి

వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రేషన్ పక్కాగా నిర్వహించాలి ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు కొరత లేకుండా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని…

గణనపై సంపూర్ణ అవగాహన అవసరం.—జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా మొదట ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకుగాను గణనపై సంపూర్ణ అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం గద్వాల ఐడిఓసి…