Take a fresh look at your lifestyle.
Browsing Category

karimnagar

కరీంనగర్ లో బీజేపీ సంబురాలు అసోం, బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి విజయంపై హర్షం

ముద్ర, కరీంనగర్ : అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి విజయాల నేపథ్యంలో కరీంనగర్ లో బీజేపీ కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద కార్యకర్తలు డ్యాన్సులు చేస్తూ, స్వీట్లు…

బాలల భరోసా ప్రభుత్వ లక్ష్యం..

కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. డ్రగ్స్ రహిత తెలంగాణ ముఖ్యమంత్రి గారి లక్ష్యం.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర, జగిత్యాల: బాలల సంరక్షణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఆరేళ్లలోపు పిల్లలు…

రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి-మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా ఎమ్మార్వో,ఎంపీడీఓ, ఏఈవో,లు నిరబతర పర్యవేక్షణ చేయాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండలంలో తాగునీటి సరఫరా…

రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి

చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా ఎమ్మార్వో,ఎంపీడీఓ, ఏఈవో,లు నిరబతర పర్యవేక్షణ చేయాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండలంలో తాగునీటి సరఫరా లో…

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం..సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

మరో మారు అధికారంలోకి రావడానికి మహిళా కాంగ్రెస్ కీలకపాత్ర కావాలి. కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో మారు అధికారంలోకి రావడానికి మహిళా కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

గత ప్రభుత్వాల కాలంలో ఆలయాన్ని పట్టించుకోని పాలకులు.. : మంత్రి అడ్లూరి

అందరి సహకారంతో ధర్మపురి క్షేత్ర మాస్టర్ ప్లాన్ అమలు.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర న్యూస్ , ధర్మపురి: గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని పట్టించుకోలేదని…

వారానికి మించి పెండింగ్ ఉంచొద్దు ప్రజావాణి దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ చిత్రా…

ముద్ర, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందువల్ల ప్రజావాణి దరఖాస్తులను వారానికి మించి పెండింగ్లో ఉంచొద్దని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా…

కరీంనగర్‌లో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థి సంఘాల ఆందోళన

ముద్ర, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బిఆర్ఎస్వి నాయకులు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే…

కరీంనగర్‌లో బీజేపీ–బీఆర్‌ఎస్ “ఫెవికాల్ బంధం”

– వైద్యుల అంజన్ కుమార్ ఆరోపణలు కరీంనగర్, ముద్ర: కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికలు, కో-ఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం బయటపడిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైద్యుల అంజన్ కుమార్…

ఘనంగా ఎమ్మెల్యే గంగుల కుమారుడి పెళ్లి.. హాజరైన ప్రముఖులు వీరే..

Gangula Kamalakar son wedding : హైదరాబాద్‌లో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వివాహ వేడుక ఘనంగా జరిగింది. కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహం శనివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ…