Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

శుక్రవారం జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన ఎర్పాట్లు పూర్తి చేయాలని…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మంత్రి పర్యటనకు సంబంధించిన…

జిల్లాలో వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదు: కలెక్టర్ స్పష్టం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్యాస్ సరఫరా, వినియోగంపై…

ఎస్సైలుగా పదోన్నతి పొందిన నరసింహారెడ్డి, అబ్దుల్ ఖయ్యూం‌కు ఎస్పీ అభినందనలు

  ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఏఎస్ఐలకు ఎస్సై హోదాకు పదోన్నతి లభించింది. సిద్దాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నరసింహారెడ్డి, పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్‌లో…

ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ కఠిన ఆదేశాలు సమన్వయ చర్యలతో అరికట్టే దిశగా చర్యలు – రీచ్‌ల వద్ద సీసీ…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే ఇసుక తవ్వకాలు,…

ఆసుపత్రి ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవనాన్ని త్వరితగతిన ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.…

ఏజెన్సీ రైతుల భూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: కోదండ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్‌కర్నూల్, అచ్చంపేట: నల్లమల్ల ఏజెన్సీ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కట్టుబడి పనిచేస్తుందని కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి తెలిపారు.…

నాగర్ కర్నూల్‌లో రెండో రోజు కొనసాగుతున్న విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఆందోళన…

చేయి చేయి కలుపుదాం… హెచ్ఐవి/ఎయిడ్స్ నిర్మూలిద్దాం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా. కె.…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: “చేయి చేయి కలుపుదాం… హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టుతూ, ఎయిడ్స్‌ను నిర్మూలిద్దాం” అని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్ పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా…

నాగర్ కర్నూల్‌లో ట్రాన్స్‌జెండర్ల భారీ ధర్నా

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాన్స్‌జెండర్లు భారీగా ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం తీసుకువచ్చిన చట్టం తమకు…

నాగర్ కర్నూల్ మీడియా అక్రిడేషన్ కమిటీకి జర్నలిస్టుల ఎంపిక

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా పలువురు జర్నలిస్టులను ప్రభుత్వం ఎంపిక చేసింది. టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్, డైలీ న్యూస్ పేపర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు…