Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది: జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బద్రీ నాయక్ ఇటీవల ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో…

ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా విజయవంతం*

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డైరీ సైన్స్, లైఫ్ సైన్స్ విద్యార్థుల కోసం నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించబడినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్…

ప్రతి గర్భవతి సురక్షిత మాతృత్వం పొందాలి: అదనపు కలెక్టర్ పి. అమరేందర్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలోని ప్రతి గర్భవతి సురక్షిత మాతృత్వం పొందేలా వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా అదనపు (రెవెన్యూ) కలెక్టర్ పి. అమరేందర్ అన్నారు. బుధవారం నిర్వహించిన 99 రోజుల ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో…

నాగర్ కర్నూల్ జిల్లా… పాత భవనం స్థానంలో నూతన కాలేజీ భవనం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ దయనీయ పరిస్థితిపై ప్రజలు, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత పదేళ్లుగా కాలేజీ అభివృద్ధిని పట్టించుకోలేదనే విమర్శలు…

అక్రమ సొమ్మతో బీఆర్ఎస్ 200 యూట్యూబ్ చానెళ్లు కొనుగోలు-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆ ఛానెళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం ముద్ర, నాగర్ కర్నూల్ : అక్రమంగా సంపాదించిన రూ. వేల కోట్ల డబ్బుతో బీఆర్ఎస్ పార్టీ రెండొందల యూట్యూబ్ చానెళ్లు కొనుగోలు చేసిందని రాష్ట్ర ఎక్సైజ్…

బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట -టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్: కు పరిమితమయ్యారు కవిత వేరు కుంపటికి రంగం సిద్ధం చేసుకుంటోంది బీఆర్ఎస్ లో వాటాలు పంచుకోలేని పరిస్థితి ముద్ర, నాగర్ కర్నూల్ : తెలంగాణలో బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్…

ఎంపీ ల్యాండ్స్ నిధులతో దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్ల పంపిణీ దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ మల్లు రవి ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. మొత్తం 9 మంది లబ్ధిదారులకు రూ.12…

ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు – అంకిత భావంతో సేవలందించాలి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నాగర్…

ఆన్‌లైన్ ద్వారానే ఇసుక రవాణా – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక రవాణా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు “మన ఇసుక – మన వాహనం” విధానాన్ని కచ్చితంగా…

గోవింద క్షేత్రంలో భక్తుల సేవా స్పూర్తి – ఆలయ అభివృద్ధికి 7 మంది ట్రస్ట్ సభ్యుల చేరిక

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్‌లో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం (గోవింద క్షేత్రం)లో కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల కోరికలను తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తుల విశేష ఆదరణ లభిస్తోంది. ఈ…