Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

ఇళ్లలో ఇంకుడు గుంతలు తప్పనిసరి – జిల్లా భూగర్భజల అధికారి దివ్య జ్యోతి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి డి. దివ్య జ్యోతి తెలిపారు.…

బిజినపల్లిలో నేడు మెగా స్పెషలిస్ట్ వైద్య శిబిరం – ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

  ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: బిజినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు మెగా స్పెషలిస్ట్ వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించబడుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల…

ఇళ్లలో ఇంకుడు గుంతలు తప్పనిసరి – జిల్లా భూగర్భజల అధికారి దివ్య జ్యోతి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి డి. దివ్య జ్యోతి తెలిపారు.…

పెద్దకొత్తపల్లి మండలంలో పౌల్ట్రీ ఫామ్‌లో వింత వ్యాధి కలకలం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వింత వ్యాధి కలకలం రేపింది. మండలానికి చెందిన రైతు తాళ్ళ వెంకటస్వామికి చెందిన ఫామ్‌లో సుమారు 4,500 కోళ్లు మృతి చెందడంతో ఆందోళన…

అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ కట్టా ఉమాశంకర్ గౌడ్‌ను పరామర్శించిన TUWJ IJU యూనియన్ నాయకులు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కట్టా ఉమాశంకర్ గౌడ్ అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టు…

జిల్లాలో 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల మూల్యాంకనం నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఈ మూల్యాంకన ప్రక్రియను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 23 వరకు మొత్తం 23 రోజుల పాటు 1,72,190 ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. జిల్లా…

రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలలో దీక్షిత ప్రతిభ 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా సిర్సవాడ గ్రామానికి చెందిన జెడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని దీక్షిత రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ…

జి.ఓ. 25 సవరణతో ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీలు చేపట్టాలి: ఎస్టీయూ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నంబర్ 25ను సవరించి ఉపాధ్యాయుల రేషనలైజేషన్, బదిలీలను వెంటనే చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం…

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: సిటిజన్ ఫోరం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సిటిజన్ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా…

ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు నెలరోజుల ఉచిత ఇంటర్న్‌షిప్ – ప్రిన్సిపల్ డా. గీతాంజలి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నెలరోజుల ఉచిత ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు…