Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

వృద్ధాశ్రమాన్ని సందర్శించిన న్యాయ సేవా సంస్థ ప్రతినిధులు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో సోమవారం (30-03-2026) బిజినపల్లి గ్రామంలోని లూర్ధునగర్‌లో ఉన్న ప్రశాంత నిలయం వృద్ధాశ్రమాన్ని సందర్శించారు.…

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్యవైశ్య సమాజానికి చెందిన అల్లంపల్లి శ్రీను అనారోగ్యంతో మరణించడంతో, వారి కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్న ఆర్థిక సహాయం అందించారు.…

నర్సింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో డాక్టర్ ఉషారాణి, హెడ్ నర్స్ కృష్ణవేణికి ఘన సన్మానం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నవజాత శిశు ఆరోగ్య సేవలందించడంలో ప్రతిభ కనబర్చిన నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తోట ఉషారాణికి, అలాగే ఇటీవల పదోన్నతి పొందిన హెడ్ నర్స్ కృష్ణవేణికి నర్సింగ్…

ప్రజావాణిలో 07 ఫిర్యాదులుజిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఈ రోజు, తేది: 30-03-2026 (సోమవారం) నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి మొత్తం 7 మంది ఫిర్యాదు దారులు హాజరయ్యారు. ఫిర్యాదు దారులతో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి…

జనగణనను సమర్థవంతంగా నిర్వహించాలి – కలెక్టర్ బాదావత్ సంతోష్

 * క్షేత్రస్థాయిలో శిక్షణ తరగతులను సమర్ధంగా నిర్వహించండి* ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో నిర్వహించే జనగణన విధులను సక్రమంగా అమలు చేయాలని, ప్రక్రియ నిర్వహణతో పాటు సాంకేతికత వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని…

నేటి ప్రజావాణికి 41 దరఖాస్తులు – జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత…

మంగనూరులో యాదవ సంఘం సభ్యులకు ఘన సన్మానం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ : బిజినపల్లి మండల పరిధిలోని మంగనూరు గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన కమిటీ సభ్యులకు ఘన సన్మానం జరిగింది. సంఘ అధ్యక్షునిగా నరసింహ యాదవ్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ యాదవ్, సభ్యులుగా కొంగరీ రాములు,…

నాగర్ కర్నూల్ జిల్లాలో పరీక్ష NIOS కేంద్రాల ఏర్పాటు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా యంపీజా విద్యాశాఖ ఆధ్వర్యంలో మార్చి 29, 2026 న నిర్వహించనున్న NIOS పరీక్షల కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మండల స్థాయిలో పరీక్ష కేంద్రాలను…

జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా 1718 కేసుల పరిష్కారం రాజీ మార్గమే రాజ మార్గం: జిల్లా ఎస్పీ డా.…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : జిల్లాలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 1718 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయని…

నాగర్ కర్నూల్ జిల్లాలో సలేశ్వరం జాతర సందడి ఏప్రిల్ 1 నుంచి 3 వరకు ప్రత్యేక బస్సులు – భక్తుల కోసం…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన సలేశ్వరం జాతరకు ఆర్టీసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరిగే ఈ జాతరకు భక్తుల రాకపోకలు సౌకర్యవంతంగా ఉండేందుకు నాగర్ కర్నూల్…