Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

శాసనసభ్యుల సొంత గడ్డపై గురుకుల ఫలితాల్లో మెరిసిన తుడుకుర్తి విద్యార్థులు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా శాసనసభ్యుల సొంత గ్రామమైన తుడుకుర్తిలోని MPPS పాఠశాల విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మొదటి విడత గురుకుల ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. ఈ పాఠశాల నుండి మొత్తం 9…

ఎస్సీ కార్పొరేషన్‌లో స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్: ఎస్సీ యాక్షన్ ప్లాన్ ఫేజ్-1 కింద స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడి ఎస్. గోపాల్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు…

రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి అభినందనలు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ…

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ V108A మొదటి క్యాబినెట్ సమావేశం – గవర్నర్ కలిమిచెర్ల రమేష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V108A ఆధ్వర్యంలో మొదటి క్యాబినెట్ సమావేశం కల్వకుర్తి పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్స్…

ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ హజ్ యాత్ర సాగాలి – విజయవంతంగా నిర్వహించిన హజ్ యాత్రికుల టీకా శిబిరం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో బుధవారం హజ్ యాత్రకు వెళ్తున్న యాత్రికుల కోసం వైద్య పరీక్షలు మరియు టీకా శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ విషయాన్ని జిల్లా హజ్ సొసైటీ…

ప్రభుత్వ పథకాల లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ ఆదేశాలు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం…

జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి నేర సమీక్షా సమావేశం జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసులో ఎఫ్‌ఐఆర్ నుండి చార్జిషీట్ వరకు అన్ని ప్రక్రియలు పారదర్శకంగా ఉండాలని, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్…

జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన కోసం మార్చి 28న జిల్లా వ్యాప్తంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి ఎస్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హనుమంత రెడ్డి…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎస్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వడ్డే హనుమంత రెడ్డి డిమాండ్ చేశారు. అచ్చంపేట మండలంలోని నడింపల్లి జిల్లా…

నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి…