శాసనసభ్యుల సొంత గడ్డపై గురుకుల ఫలితాల్లో మెరిసిన తుడుకుర్తి విద్యార్థులు
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా శాసనసభ్యుల సొంత గ్రామమైన తుడుకుర్తిలోని MPPS పాఠశాల విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మొదటి విడత గురుకుల ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. ఈ పాఠశాల నుండి మొత్తం 9…