Take a fresh look at your lifestyle.
Browsing Category

nirmal

సవతి తల్లే హంతకురాలు.. సుపారీ ఇచ్చి హత్య

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవల వై ఎస్సార్ కాలనీ సమీపంలో యువకుడు హత్యకు గురైన కేసులో సవతి తల్లి సుపారీ ఇచ్చి హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిల, డి ఎస్పీ శ్రీనివాస్ లు వివరాలు వెల్లడించారు. మృతుడు అస్లాం…

నిరాశ్రయులకు పోలీసుల అండ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిరాశ్రయులైన పలువురికి నిర్మల్ పోలీసులు బాసటగా నిలిచారు. వారికి ఆశ్రయం కల్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండల కారణంగా పట్టణంలోని రోడ్లపై, బస్టాండ్లలో ఆశ్రయం పొందుతున్న పలువురు…

దళితుల ఆశాజ్యోతి భాగ్యరెడ్డి వర్మ కలెక్టర్ భవేష్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: దళిత వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహా మనీషి మాదరి భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కొనియాడారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో భాగ్యరెడ్డి వర్మ 138 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ…

ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన వద్దు – మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం…

రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. నియోజకవర్గ ఇంచార్జి శ్రీహరి రావు క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు…

పారదర్శకంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు రాజకీయ పక్షాలు బిఎల్ఎ లను నియమించాలి-…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టం చేశారు. జూన్ 25 నుంచి చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…

బిజెవైయం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న తీవ్ర జాప్యం, మౌలిక వసతుల లేమి, తరుగు తేమ పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేపట్టాలని కోరుతూ నిర్మల్ జిల్లా బీజేవైఎం…

డీఈఓ కు రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సన్మానం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డీఈఓ దర్శనం భోజన్న ను ఘనంగా సన్మానించారు. గత విద్యా సంవత్సరంలో జరిగిన10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో…

ధాన్యం నిల్వ కోసం స్థలాన్ని సమకూర్చుకోవాలి-కలెక్టర్ భవేశ్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలో ధాన్యం నిల్వ కోసం మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ…

ఎప్‌సెట్ ఫలితాల్లో ఎస్ ఆర్ విద్యార్థుల హవా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఎప్‌సెట్ ఫలితాల్లో నిర్మల్ ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి విజయదుందుభి మోగించారు. కళాశాలకు చెందిన జె శ్వేత రాష్ట్రస్థాయి 351 ర్యాంక్ సాధించి తిరుగులేని విజయాన్ని నమోదు…