Take a fresh look at your lifestyle.
Browsing Category

nirmal

బక్రీద్‌ ఏర్పాట్లలో లోటు రావద్దు – కలెక్టర్ భవేశ్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రానున్న బక్రీద్ ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లపై ఎస్పీ జానకి షర్మిల తో…

శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవాలి కలెక్టర్ భవేశ్ మిశ్రా ఫిట్ అండ్ ఆక్టివ్ తెలంగాణ మారథాన్‌కు భారీ…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రతి ఒక్కరూ ఆరోగ్య వంతమైన జీవనం కోసం యోగా, వ్యాయామాలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. “ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక” యువజన, క్రీడా వారోత్సవాల్లో భాగంగా సోమవారం…

జిల్లావ్యాప్తంగా ఏక కాలంలో నాకాబంది

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబంది నిర్వహించి వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రధాన చౌరాస్తాలు, రహదారులు, చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించి నంబరు ప్లేట్లు…

మంత్రిగా ఇంద్రకరణ్ వెలగబెట్టిందేమిటి బీజేపీ నేతల ధ్వజం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ ఎం ఎల్ ఎ గా, 10 ఏళ్లు రాష్ట్రమంత్రిగా ఉండి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఏం వెలగబెట్టారని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్ ప్రశ్నించారు. ఓటమి నుండి ఇంకా కోలుకోలేక…

మెగా జాబ్ మేళాలో పలువురికి ఉద్యోగాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన, టాస్క్, కెరీర్ గైడెన్స్ సెల్, మాజిక్ బస్ ఇండియా…

గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు -డీఈఓ దర్శనం భోజన్న

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని డీఈఓ దర్శనం భోజన్న అన్నారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్మల్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ‘విద్యా వారోత్సవాలు’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఈఓ దర్శనం…

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ నగేష్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గం మామడ మండలానికి చెందిన 143 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి - షాది ముబారక్ చెక్కులను ఎంపీ గోడం నగేష్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి లబ్దిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా…

ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు చేర్చాలి -కలెక్టర్ భవేశ్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సారంగాపూర్ మండలం చించోలి (బి) గోదామును ఆయన పరిశీలించారు. ధాన్యం అన్లోడ్ అవుతున్న తీరును…

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు.నిర్మల్ రూరల్ లో147, నిర్మల్ పట్టణం లో 344 మంది…

రైతు సంక్షేమం పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం- రైతు మహాధర్నాలో బీజేఎల్పీ నేత ఏలేటి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోళ్లలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన…