Take a fresh look at your lifestyle.
Browsing Category

nirmal

బాసర ట్రిపుల్ ఐటీ – మాట్ విజ్ ఒప్పందం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ మ్యాట్ విజ్ సంస్థతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ట్రిపుల్ ఐటీ మెటలర్జీ ఇంజనీరింగ్ విభాగం, హైదరాబాద్ కు చెందిన మాట్ విజ్ సంస్థకు మధ్య ఆదివారం ఈ ఒప్పందం జరిగింది.…

నూతన అదనపు కలెక్టర్ గా వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాకు బదిలీపై వచ్చిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ కు…

“పది” లో ఉత్తమ ఫలితాలు సాధించాలి – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా పేరు నిలపాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు. లక్ష్మణచాందా మండలం వడ్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె శుక్రవారం ఆకస్మికంగా…

నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బదిలీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ను మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో కరీం నగర్ డి ఆర్వో వెంకటేశ్వర్లు ను నిర్మల్ అదనపు కలెక్టర్ గా…

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నిర్మల్ ఎంఎల్ఏ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో పలు గ్రామాల్లో అకాల…

బాసర ట్రిపుల్ ఐటీ మళ్ళీ మొదలైన మృత్యు ఘోష

ప్రతి ఏటా తప్పని మరణాలు ప్రభుత్వాలు మారినా చర్యలు శూన్యం ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి లో విద్యార్థుల మృత్యుఘోష మళ్ళీ మొదలైంది. చదువుకుని బంగారు భవిష్యత్తున్న విద్యార్థులు అర్ధంతరంగా…

బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలి-కలెక్టర్ అభిలాష అభినవ్

జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాను బాల్యవివాహాలు లేని, మాదక ద్రవ్యాల వినియోగించని జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్…

టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి డీఈఓ దర్శనం భోజన్న

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వచ్చేనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలు పకడ్బందీ గా నిర్వహించాలని జిల్లా విద్యా శాఖాధికారి దర్శనం భోజన్న కోరారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ…

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

తొలిరోజు 95.70 శాతం హాజరు ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల తొలిరోజు జిల్లాలో 95.70 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నిర్మల్ పట్టణంలోని…

రెండేళ్ల తర్వాత మనదే సర్కారు- బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సడలిందని, రెండేళ్ల తర్వాత ప్రభుత్వం బి ఆర్ ఎస్ దేనని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి ఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను…