Take a fresh look at your lifestyle.
Browsing Category

nirmal

ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక బృందాలు అక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు సమీక్షా సమావేశంలో కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. అలాగే ఖానాపూర్ నియోజక వర్గంలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పనను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్…

ప్రగతి ప్రణాళిక లో వీధులు శుభ్రం

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా శనివారం మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి 6,7,18,19,28,29వ డివిజన్లలో పారిశుధ్య కార్యక్రమం…

వికసిత్ భారత్ లక్ష్యసాధనలో భాగస్వాములు కావాలి కేయూ మాజీ ఈసీ సభ్యులు సత్యనారాయణ గౌడ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం కేంద్రం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఈసీ సభ్యులు సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు.వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ -2026…

తుమ్మల దేవరావు కు బి ఎన్ శాస్త్రి ధర్మనిధి పురస్కారం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ప్రతి ఏటా భాషా, సాహిత్యం, చరిత్ర రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్నావారికి అందజేస్తున్న ధర్ననిధి పురస్కారం ఈ ఏట నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన తుమ్మల దేవరావును…

డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో పదిరోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వివిధ కమిటీలు ఏర్పాటు…

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి- కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి ఎంపీ గోడం నగేష్, పలువురు…

కంచరోని చెరువులో ఆక్రమణలు తొలగింపు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణ మండలం కంచరోని చెరువు శిఖం భూముల ఆక్రమణలు అధికారులు శుక్రవారం తొలగించారు. చెరువు శిఖం భూముల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లాట్ లు ఏర్పాటు చేసి విక్రయించే ప్రయతం చేశారు. సమాచారం అందుకున్న…

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సీమెన్స్ స్కాలర్షిప్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అంతర్జాతీయ సంస్థ సిమెన్స్ ఇండియా నిర్వహించే ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ కార్యక్రమానికి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ స్కాలర్‌షిప్ యువ ఇంజనీర్ల వృత్తిపర అభివృద్ధికి తోడ్పడు తుంది.…

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం- లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నేటి పరిస్థితుల్లో ఆర్థిక అక్షరాస్యత అవసరమని లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. జిల్లాలోని సారంగాపూర్ మండలం చించోలి–బి మహిళా ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి సృష్టి పథకం పై…

ఇచ్చిన హమీ మేరకు పెన్షన్ ఇవ్వాలి- సి ఐ టి యు డిమాండ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్ లైన్ విధానాన్ని వెంటనే ప్రారంభించి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నెలకు ₹.4016 పెన్షన్‌ను తక్షణం అమలు చేయాలని సి ఐ టి యు డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి…